PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-giri-pathi-padu-mudragada-ycpaa3ee728-ff8a-4869-807f-e3e6fd73d20e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-giri-pathi-padu-mudragada-ycpaa3ee728-ff8a-4869-807f-e3e6fd73d20e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది.. కేవలం 11 స్థానాలకి పరిమితమయింది.. ఎన్నికల ఫలితాలు అనంతరం చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మారుస్తూ ఉన్నారు.. ఎన్నికల ముందు వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం చేరడం జరిగింది.. ముఖ్యంగా ముద్రగడకు పార్టీలోకి చేరగానే తనకు ఎమ్మెల్సీ ఇస్తారని , రాజ్యసభ సీటు ఇస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయాల పైన ముద్రగడ మాత్రం మాట్లాడుతూ తాను అలాంటివి ఏమి తీసుకోMUDRAGADA GIRI;PATHI PADU;MUDRAGADA;YCP{#}pithapuram;Mudragada Padmanabham;Janasena;Jagan;Rajya Sabha;YCP;MLA;Letter;Congress;Party;News;kalyanఏపీ: వైయస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. ముద్రగడ కుటుంబానికి కీలక బాధ్యత..!ఏపీ: వైయస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. ముద్రగడ కుటుంబానికి కీలక బాధ్యత..!MUDRAGADA GIRI;PATHI PADU;MUDRAGADA;YCP{#}pithapuram;Mudragada Padmanabham;Janasena;Jagan;Rajya Sabha;YCP;MLA;Letter;Congress;Party;News;kalyanTue, 03 Dec 2024 14:33:00 GMTఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది.. కేవలం 11 స్థానాలకి పరిమితమయింది.. ఎన్నికల ఫలితాలు అనంతరం చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మారుస్తూ ఉన్నారు.. ఎన్నికల ముందు వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం చేరడం జరిగింది.. ముఖ్యంగా ముద్రగడకు పార్టీలోకి చేరగానే తనకు ఎమ్మెల్సీ ఇస్తారని , రాజ్యసభ సీటు ఇస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయాల పైన ముద్రగడ మాత్రం మాట్లాడుతూ తాను అలాంటివి ఏమి తీసుకోలేదు.. ముందు కష్టపడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పుడు పూర్తిగా ప్రేమతో  జగన్ ఇస్తే తప్ప ఆశించను అంటూ తెలియజేశారు.. ఆ తర్వాత ముద్రగడ పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శించడం జరిగింది..



ముఖ్యంగా ముద్రగడ సొంత కూతురే పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని తెలియజేసింది.. అప్పుడు ఒక సవాలు విసిరారు. తాను జగన్ కానుక ఓడిపోతే.. తన పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డి గా మార్చుకుంటాను అంటూ తెలిపారు.. ప్రస్తుతం ఆయన పేరు మార్చుకొని రెడ్డిగా పేరు సంపాదించారు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ముద్రగడ గిరికి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది.. అంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అని అర్థం.. పత్తిపాడు నియోజకవర్గానికి ముద్రగడ గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే రోజుల్లో నిలబడతారట.



ముద్రగడ పద్మనాభం గతంలో కాంగ్రెస్ ,టిడిపి పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ 2014- 19 మధ్య కాపు ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ఆ తర్వాత మళ్లీ తప్పుకున్నప్పటికీ కాపుల రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబుకు సైతం లేఖలు గతంలో రాసేవారు. గతంలో జనసేన పార్టీలో చేరాలని చూసిన.. ఆహ్వానం రాకపోవడంతో ముద్రగడ వైసీపీ పార్టీలోకి చేరారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ.. పిఠాపురం నియోజవర్గం బాధ్యతలను అప్పగించారు. కానీ అక్కడ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గెలవడంతో తీవ్ర నిరాశ చెందారు ముద్రగడ. ఇప్పుడు తన కొడుకుతో మరొకసారి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>