Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fape895f13d5-e6fd-42dc-8439-497b6644e888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fape895f13d5-e6fd-42dc-8439-497b6644e888-415x250-IndiaHerald.jpgనేటి రోజులు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే జాలి దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే మనిషి నేటి రోజుల్లో క్రూర మృగం కంటే దారుణంగా మారిపోతున్నాడు. ఇక మనుషుల ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలైనా మనిషి కంటే బెటర్ ఏమో అనే భావన కలుగుతుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎంతో మంది కామాంధులు రెచ్చిపోతూ ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న తీరు సభ్య సమాజం వెన్నులో వణుకు పుట్టిFape{#}bhavana;Medakకన్న తల్లిని వదలని కామాంధుడు.. మద్యం మత్తులో దారుణంగా?కన్న తల్లిని వదలని కామాంధుడు.. మద్యం మత్తులో దారుణంగా?Fape{#}bhavana;MedakThu, 01 Aug 2024 15:30:00 GMTనేటి రోజులు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే జాలి దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే మనిషి నేటి రోజుల్లో క్రూర మృగం కంటే దారుణంగా మారిపోతున్నాడు. ఇక మనుషుల ప్రవర్తన తీరు చూస్తూ ఉంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలైనా మనిషి కంటే బెటర్ ఏమో అనే భావన కలుగుతుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎంతో మంది కామాంధులు రెచ్చిపోతూ ఆడపిల్లలపై అఘాయిత్యాలకు  పాల్పడుతున్న తీరు సభ్య సమాజం వెన్నులో వణుకు పుట్టిస్తుంది.


 ఆడపిల్లల తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తుంది. ఇలాంటి తరహా ఘటనలు  ఇక ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే బయట ఆకతాయిల నుంచి మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఆడపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉండడంతో.. ఇక తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక కామాంధుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. కనీ పెంచిన తల్లి విషయంలోనే కామపు కోరికలతో రగిలిపోయాడు. చివరికి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు.


 ఈ ఘటనతో ప్రస్తుతం అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మాసాయిపేట మండలంలో తల్లి పైనే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యా పిల్లలు మహంకాళి జాతరకు వెళ్లడంతో తల్లితో ఇంటి వద్ద ఉన్న ఒక యువకుడు.. మద్యం మత్తులో ఈనెల 29వ తేదీన రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆలస్యంగా నిన్న వృద్ధురాలైన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి చెల్లి అనే తేడా లేని ఈ మానవ మృగాన్ని  దారుణంగా ఉరిశిక్ష వేసి శిక్షించాలి అంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>