HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsfa3e44ef-6ac9-4ba4-b8d7-3ef27dcf3516-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsfa3e44ef-6ac9-4ba4-b8d7-3ef27dcf3516-415x250-IndiaHerald.jpgఎండు చేపలు వాసన ఎక్కువ వస్తాయని చాలా మంది ఎక్కువగా తినరు. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఎండు చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుకే వీటిని తింటే రక్త నాళాలు చాలా ఈజీగా శుభ్రం అవుతాయి.దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగు పడుతుంది. వారానికి ఒకసారి అయినా ఎండు చేపల్ని తింటే.. రక్తం గడ్డ కట్టడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను కూడా తగ్గించే గుణాలు.. ఎండు చేపల్లో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుHealth Tips{#}Ayurveda;Fish;Heart;Calciumఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు?Health Tips{#}Ayurveda;Fish;Heart;CalciumThu, 15 Feb 2024 19:52:38 GMTఎండు చేపలు వాసన ఎక్కువ వస్తాయని చాలా మంది ఎక్కువగా తినరు. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఎండు చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్  ఉంటాయి. అందుకే వీటిని తింటే రక్త నాళాలు చాలా ఈజీగా శుభ్రం అవుతాయి.దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగు పడుతుంది. వారానికి ఒకసారి అయినా ఎండు చేపల్ని తింటే.. రక్తం గడ్డ కట్టడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను కూడా తగ్గించే గుణాలు.. ఎండు చేపల్లో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య కూడా దూరం అవుతుంది.ఎండు చేపల్లో ప్రోటీన్ కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎండు చేపలు తినడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాజాలాన్ని నిర్మించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్‌లు ఇతర రసాయనాల సమతుల్యం చేసేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఎండు చేపల్లో క్యాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.


కాబట్టి రక్తపోటుతో బాధ పడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా తీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఎండు చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరం, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాబట్టి అప్పుడప్పుడైనా చేపలు తింటూ ఉండాలి. చాలా రకాల లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అదే విధంగా ఎండు చేపల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు.కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఎండు చేపలను తినండి. ఎల్లప్పుడూ కూడా ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>