PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pk-chandrababu-survyedf702a13-8190-41da-8264-4fb7e60de4c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pk-chandrababu-survyedf702a13-8190-41da-8264-4fb7e60de4c0-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని ఏపీ ప్రజల దృష్ట్యా తాను ముఖ్యమంత్రి కావాలని లేకపోతే రాష్ట్రం బాగుపడదు అంటూ.. ఎన్నో రకాల సభలలో తెలియజేస్తూ మాటలతో మాయ చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు.. కానీ ఈసారి కూడా చంద్రబాబు నాయుడుకి అధికారం ఇవ్వడం ఏపీ ప్రజలకు ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. మహా అయితే జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల 50 సీట్లకు మించి రావటం కష్టమని.. ఇప్పటివరకు పలు రకాల సర్వేలు కూడా తెలియజేశారు.. అప్పట్లో చంద్రబాబు నాయుడుతో కలిసి భేటీ అయిన పలు విషయాలు చర్చించిన ప్రశాంత్ కిషోPK;CHANDRABABU;SURVYE{#}prashanthi;maya;Ishtam;Yevaru;Prashant Kishor;Maha;Telangana Chief Minister;Reddy;Janasena;YCP;Andhra Pradesh;TDP;CBNషాక్:టిడిపికి 50 సీట్లు మించిరావు.. పీకే సంచలన సర్వే..!!షాక్:టిడిపికి 50 సీట్లు మించిరావు.. పీకే సంచలన సర్వే..!!PK;CHANDRABABU;SURVYE{#}prashanthi;maya;Ishtam;Yevaru;Prashant Kishor;Maha;Telangana Chief Minister;Reddy;Janasena;YCP;Andhra Pradesh;TDP;CBNWed, 14 Feb 2024 12:00:00 GMTచంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని ఏపీ ప్రజల దృష్ట్యా తాను ముఖ్యమంత్రి కావాలని లేకపోతే రాష్ట్రం బాగుపడదు అంటూ.. ఎన్నో రకాల సభలలో తెలియజేస్తూ మాటలతో మాయ చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు.. కానీ ఈసారి కూడా చంద్రబాబు నాయుడుకి అధికారం ఇవ్వడం ఏపీ ప్రజలకు ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. మహా అయితే జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల 50 సీట్లకు మించి రావటం కష్టమని.. ఇప్పటివరకు పలు రకాల సర్వేలు కూడా తెలియజేశారు.. అప్పట్లో చంద్రబాబు నాయుడుతో కలిసి భేటీ అయిన పలు విషయాలు చర్చించిన ప్రశాంత్ కిషోర్ పీకే తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారు.. ఎవరికి అధికారం కట్ట పెట్టాలనుకున్నారని విషయం పైన ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకోవడం లేదని ఇప్పుడున్న ప్రభుత్వము వస్తేనే తమకు మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు.. జనసేన బిజెపితో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ టిడిపికి 50 సీట్లు మించి గెలవదని ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు.. క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నాయి చంద్రబాబు చెప్పే మాటలు ఎవరు నమ్మడం లేదని ప్రశాంతికి తెలిపారు.


చంద్రబాబు నాయుడు కూటమిక్కి చేతకావడం లేదంటూ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒకసారిగా మారిపోయారు. ప్రశాంత్ కిషోర్ వల్ల రాష్ట్రంలోని శాంతిభద్రతలు కూడా తప్పుదాక పడుతున్నాయని టిడిపి గతంలో ఎద్దేవ చేశారు.. ఇటీవల చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినప్పుడు పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ని కలిశారంటూ టిడిపి మీడియా రాసుకుంది.. అయితే ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వం తప్పు పట్టింది. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు వైసీపీ కార్యకర్తలలో కూడా ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. మరి ప్రశాంతి కిషోర్ చేసిన వాక్యాలు నిజమవుతాయేమో చూడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>