EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane5562841-a28a-4546-979c-1e375dbda24f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane5562841-a28a-4546-979c-1e375dbda24f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు హయాంలో ఐటీ అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం. అదే సమయంలో కరవు కాటకాలు సంభవించాయి. ఆయన హయాంలో రైతులు సంతోషంగా ఉండరని.. వర్షాలు సమృద్ధిగా పడవని ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే జగన్ సీఎం అయ్యాక గడిచిన నాలుగేళ్లలో కరవు రాలేదు. వర్షాలు కూడా సమృద్ధిగా నే పడ్డాయి. ఈ ఏడాది మాత్రం కరవు ఛాయలు కొంతమేర కనిపిస్తున్నాయి. పొగాకు, మిర్చి, పత్తికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరలు బాగానే పెరిగాయి. ఈ పంటలు వేసిన రైతులు సంతోషంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.13,500 లను పంట సాయంగా ఏటా అంJAGAN{#}Bindu;bindhu;Application;Y. S. Rajasekhara Reddy;central government;INTERNATIONAL;Government;Jagan;YCP;Party;TDP;CBNఫ్యాక్ట్‌చెక్‌: జగన్‌కు మోగుతున్న డేంజర్‌ బెల్స్‌?ఫ్యాక్ట్‌చెక్‌: జగన్‌కు మోగుతున్న డేంజర్‌ బెల్స్‌?JAGAN{#}Bindu;bindhu;Application;Y. S. Rajasekhara Reddy;central government;INTERNATIONAL;Government;Jagan;YCP;Party;TDP;CBNTue, 03 Oct 2023 06:00:00 GMTచంద్రబాబు హయాంలో ఐటీ అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం. అదే సమయంలో కరవు కాటకాలు సంభవించాయి. ఆయన హయాంలో రైతులు సంతోషంగా ఉండరని.. వర్షాలు సమృద్ధిగా పడవని ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే జగన్ సీఎం అయ్యాక గడిచిన నాలుగేళ్లలో కరవు రాలేదు. వర్షాలు కూడా సమృద్ధిగా నే పడ్డాయి. ఈ ఏడాది మాత్రం కరవు ఛాయలు కొంతమేర కనిపిస్తున్నాయి.  పొగాకు, మిర్చి, పత్తికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరలు బాగానే పెరిగాయి. ఈ పంటలు వేసిన రైతులు సంతోషంగా ఉన్నారు.


వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.13,500 లను పంట సాయంగా ఏటా అందిస్తోంది. ఇందులో కేంద్రం వాటా రూ. 6000 ఉండగా.. మిగతా రూ.7500లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. గత ఎన్నికల్లో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రైతులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


అయితే తాజాగా జగన్ సర్కారు పై కూడా రైతులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో రాయితీపై ఇచ్చే సోలార్, బిందు సేద్య పరికరాలు, విద్యుత్తు ఉపకరణాలు లాంటివి అందరికీ లభించేవి.  వీరంతా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ వచ్చేవి. వైసీపీ హయాంలో వీటి ఊసే లేదు.


రైతుల కోసం పెట్టిన ఆర్బీకే కేంద్రాలు నిరుపయోగంగా మారాయన్న విమర్శలున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేస్తున్నారని.. నాలుగైదు రోజలకు ఓ సారి వస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ జలకళతో పాటు కేంద్ర పథకాలు రావడం లేదు. చంద్రబాబు హయాంలో అమలైన కేంద్ర పథకాలు ప్రస్తుతం ఉన్నాయి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా వాటిని అమలు చేస్తున్నారు. కానీ మన దగ్గర అమలు పరచడంలో అధికారులు, మంత్రులు విఫలమవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>