PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kedarnath7266bd47-b950-4df8-8ad4-64244b6fc47c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kedarnath7266bd47-b950-4df8-8ad4-64244b6fc47c-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల గోల్డ్‌ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆలయానికి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహాపంచాయత్ ఉపాధ్యక్షుడు అయిన సంతోష్ త్రివేది ఆరోపించారు.ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ విరాళంగా ఇచ్చిన ఆ బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గత సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపింKEDARNATH{#}thirtha;Santhossh Jagarlapudi;gold;Uttarakhand;Businessman;Congress;Minister;Newsకేదర్‌నాథ్ టెంపుల్: 23 కిలోల గోల్డ్‌ చోరీ?కేదర్‌నాథ్ టెంపుల్: 23 కిలోల గోల్డ్‌ చోరీ?KEDARNATH{#}thirtha;Santhossh Jagarlapudi;gold;Uttarakhand;Businessman;Congress;Minister;NewsSat, 24 Jun 2023 19:39:51 GMTప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేదర్‌నాథ్ ఆలయంలో 23 కిలోల గోల్డ్‌ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆలయానికి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహాపంచాయత్ ఉపాధ్యక్షుడు అయిన సంతోష్ త్రివేది ఆరోపించారు.ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ విరాళంగా ఇచ్చిన ఆ బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గత సంవత్సరం కేదర్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపించారు. కానీ BKTC (బద్రీనాథ్, కేదర్‌నాథ్ ఆలయ కమిటీ) అలాంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా కూడా ఒకరకమైన కుట్రకోణంగా ఖండించింది. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌ నెలలలో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు. ఆ బంగారు పలకలు అమర్చినట్లయితే, పాలిషింగ్ అవసరం ఏమిటి? ఈ విషయం పురావస్తు శాఖకు గానీ ఇంకా యాత్రికులకు గానీ తెలియదు.


ఇప్పుడు దీనిపై పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ముంబైకి చెందిన ఆ దాత బంగారాన్ని విరాళంగా ఇచ్చాడనే అనుమానం ఉందని కాంగ్రెస్ నేత ఇంకా ఉత్తరాఖండ్ మాజీ మంత్రి అయిన నవప్రభాత్ అన్నారు. విరాళంగా వచ్చిన ఆ బంగారం ఎంత?ఆ బంగారాన్ని రాగి ఎందుకు కలిపారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కేదర్‌నాథ్ మాత్రమే కాదు ఇంకా బద్రీనాథ్‌కు కూడా ఇలాంటి స్కామ్‌పై సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు.ఇక ఈ పెరుగుతున్న వివాదం మధ్య, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక, మత వ్యవహారాల కార్యదర్శి హరిచంద్ర సెమ్వాల్, గర్వాల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ కమిటీలో నిపుణులతో పాటు స్వర్ణకారులు ఉంటారని రాష్ట్ర పర్యాటక, మత, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపారు. తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: పూజా స్థానంలో ఆ హాట్ బ్యూటీ?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>