EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/adani8fc26d45-af87-406b-8181-2ce156bf295e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/adani8fc26d45-af87-406b-8181-2ce156bf295e-415x250-IndiaHerald.jpgభారత దేశ ఎదుగుదలను, ఇక్కడి ఇన్వెస్టర్ల విజయాన్ని తట్టుకోలేని విదేశీయులు ఎంతో మంది ఉంటారు. అదానీ వ్యవహారం, హిండెన్ బర్గ్ కథనాలు, బీబీసీ రెచ్చగొట్టే ప్రసారాలు దేశంలో ఆర్థికంగా బలమవుతున్న వ్యవస్థల్ని కిందకు దిగజార్చి కోలుకోలేకుండా చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్న వాదన ఉంది. సీనియర్ మిలీటరీ ఎక్స్ పర్ట్ కథనం మేరకు హిండెన్ బర్గ్ అదానీ మధ్య మొదలైన వివాదానికి కారణం.. అదాని గ్రూపు సంస్థ అండమాన్ నికోబార్ దీవుల్లో కంటైనర్ టెర్మినల్ కోసం బిడ్ దాఖలు చేసింది. కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ప్రపంచంలోనADANI{#}Andaman;Bharatiya Janata Party;Vietnam;Kathanam;GEUM;Maha;media;Indian;India;Manamఅదానీ పతనం వెనుక.. విదేశీ శక్తుల కుట్ర?అదానీ పతనం వెనుక.. విదేశీ శక్తుల కుట్ర?ADANI{#}Andaman;Bharatiya Janata Party;Vietnam;Kathanam;GEUM;Maha;media;Indian;India;ManamTue, 21 Feb 2023 23:00:00 GMTభారత దేశ ఎదుగుదలను, ఇక్కడి ఇన్వెస్టర్ల విజయాన్ని తట్టుకోలేని విదేశీయులు ఎంతో మంది ఉంటారు. అదానీ వ్యవహారం, హిండెన్ బర్గ్ కథనాలు, బీబీసీ రెచ్చగొట్టే ప్రసారాలు దేశంలో ఆర్థికంగా బలమవుతున్న వ్యవస్థల్ని కిందకు దిగజార్చి కోలుకోలేకుండా చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్న వాదన ఉంది.


సీనియర్ మిలీటరీ ఎక్స్ పర్ట్ కథనం మేరకు హిండెన్ బర్గ్ అదానీ మధ్య మొదలైన వివాదానికి కారణం.. అదాని గ్రూపు సంస్థ అండమాన్ నికోబార్ దీవుల్లో కంటైనర్ టెర్మినల్ కోసం బిడ్ దాఖలు చేసింది.  కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ప్రపంచంలోనే అత్యంత బీజీగా ఉండే మెగా కంటైనర్ టెర్మినల్ ను గ్రేటర్ నికోబార్ దీవుల్లో నిర్మించేందుకు తలపెట్టింది. దీన్ని నిర్మించడానికి అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.


ఇది భారత్ కు ఒక గేమ్ చేంజర్ లా మారుతుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఇండియానే కాకుండా సౌత్ ఎసియాన్ కంట్రీలతో కూడా వ్యాపారం జరపడానికి వాటిని మన అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇండోనేషియా, థాయ్ లాండ్, కంబోడియా, వియత్నాం మలేషియా, లాంటి దేశాలు మనం చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఇంకా హిందూ మహా సముద్రంలో భారత్ కు మంచి పట్టు దొరికేది.


ఈ టెర్మినల్ నిర్మాణం జరిగినట్లయితే విదేశాలకు ఇక్కడి నుంచే ఏడాదిలో దాదాపు 70 నుంచి 75 శాతం వరకు సరకుల రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. ఇండియన్ పొలిటిక్సే కాదు ఇంటర్నేషనల్ పొలిటిక్స్, అండ్ గ్లోబల్ మీడియా చేసిన విష ప్రచారంతో అదానీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారం వెనక జార్జ్ సోరోస్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అదానీ పై జరిగిన కుట్రలకు కారణం విదేశీ శక్తులు అని తెలిసిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండియా స్టాక్ మార్కెట్, వ్యాపార దిగ్గజాలపై ఎలాంటి కుయుక్తులు చేయనున్నారో ముందుగానే పసిగట్టాలి.





RRR Telugu Movie Review Rating

మల్టీస్టార్లతో రాబోతున్న యువసామ్రాట్ నాగర్జున ..... నిజమా....??

నేను ఎక్కడికి వెళ్లను.. ఆ బ్యాచ్ కి సూపర్ షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం..!

పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

యుద్ధం: బెలారస్‌ అండతో రెచ్చిపోతున్న రష్యా?

భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>