PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpdbfa71f5-fdd6-4be4-922f-ecfb5e0e9859-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpdbfa71f5-fdd6-4be4-922f-ecfb5e0e9859-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు...వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనవసరంగా ఎలాంటి హడావిడి చేసిన రాజకీయంగా ఇబ్బంది పడాలని చెప్పి చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కాకపోతే గత ఏడాది నుంచి నాయకులు వరుసపెట్టి బయటకొచ్చి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అధికార వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. tdp{#}sravan;Kidari Sarveswara Rao;రాజీనామా;Araku Valley;Hanu Raghavapudi;TDP;YCP;Father;Minister;Partyకిడారి అడ్రెస్ మిస్..టీడీపీలో లేనట్లేనా?కిడారి అడ్రెస్ మిస్..టీడీపీలో లేనట్లేనా?tdp{#}sravan;Kidari Sarveswara Rao;రాజీనామా;Araku Valley;Hanu Raghavapudi;TDP;YCP;Father;Minister;PartySat, 13 Nov 2021 02:00:00 GMTగత ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు...వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనవసరంగా ఎలాంటి హడావిడి చేసిన రాజకీయంగా ఇబ్బంది పడాలని చెప్పి చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కాకపోతే గత ఏడాది నుంచి నాయకులు వరుసపెట్టి బయటకొచ్చి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అధికార వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు.

కానీ ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే కొంతమంది నేతలు అసలు కంటికి కనిపించడం లేదు. అసలు వారు టీడీపీలోనే ఉన్నారో లేదో కుడా క్లారిటీ రావడం లేదు. ఉదాహరణకు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కే‌ఈ కృష్ణమూర్తిలు టీడీపీలో కనిపించడం లేదు. అసలు వీరు టీడీపీలో ఉన్నారో లేదో తెలియడం లేదు..పోనీ రాజకీయాల్లో ఉన్నారో కుడా తెలియడం లేదు. ఈ సీనియర్లు విషయం వదిలిపెడితే..చిన్న వయసులోనే ఆరు నెలలు మంత్రిగా పనిచేసిన కిడారి శ్రావణ్ కుమార్....టీడీపీలోనే కనిపించడం లేదు.

కిడారి సర్వేశ్వరావు వారసుడుగా శ్రావణ్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కిడారి వైసీపీ తరుపున అరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలోకి వెళ్ళిన కొద్దిరోజుల్లోనే మావోయిస్టుల కాల్పుల్లో కిడారి మరణించారు. తన తండ్రి మరణంతో శ్రావణ్ రాజకీయాల్లోకి వచ్చారు.

అయితే 2019 ఎన్నికలు దగ్గర పడటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరగలేదు. దీంతో చంద్రబాబు, శ్రావణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోవడంతో ఆరు నెలల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేసి డిపాజిట్ కుడా తెచ్చుకోలేదు. ఓడిపోయాక కొన్ని రోజులు శ్రావణ్ టీడీపీలో యాక్టివ్‌గానే పనిచేశారు. కానీ గతేడాది నుంచి శ్రావణ్ పార్టీలో కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో కుడా యాక్టివ్ గా లేరు. పోనీ పార్టీ మారుతున్నారా? అంటే అది తెలిసే పరిస్తితి లేదు. అసలు శ్రావణ్ టీడీపీలో ఉన్నారో లేదో క్లారిటీ లేదు.  



కిడారి అడ్రెస్ మిస్..టీడీపీలో లేనట్లేనా?

మగాళ్ళు ఎవరో మడత గాళ్ళు ఎవరో: వైసీపీ ఎమ్మెల్యే ?

నెల్లూరోడు : నారాయణ ఏమయ్యాడ్రా!

మెగా కోడలు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...?

సీడ్ ఆర్గనైజర్ల మోసాలు.. మోసపోతున్న రైతన్నలు..!

విజయనగరం లో భారీ అగ్నిప్రమాదం ..మంటల్లో 30 ఇల్లు ..పేలుతున్న సిలిండర్లు ??

జర భద్రం: డెంగ్యూ వస్తే... ఆ వ్యాధి కూడా వస్తుందా?

ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>