BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------9cf5bd03-57c9-4998-a1fa-bd7eda18d201-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------9cf5bd03-57c9-4998-a1fa-bd7eda18d201-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లోని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాట మార్చిన‌దని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్ర‌తినిధి తూడి దేవేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు పొలంలోనే వ‌డ్ల‌ను కొంటాం అని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గ‌తంలో హామీని ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేద‌న్నారు. సన్న వడ్లు వేయాల‌ని రైతుల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది..? ప్ర‌తి గింజా కొంటామ‌ని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ ఆందోళ‌న చేయ‌డం హ‌స్యాస#తూడి దేవేంద‌ర్ రెడ్డి{#}Telangana Rashtra Samithi TRS;Y. S. Rajasekhara Reddy;Reddy;Party;Governmentప్ర‌తి గింజా కొంటాం అని.. టీఆర్ఎస్ మాట మార్చింది : తూడి దేవేంద‌ర్ రెడ్డిప్ర‌తి గింజా కొంటాం అని.. టీఆర్ఎస్ మాట మార్చింది : తూడి దేవేంద‌ర్ రెడ్డి#తూడి దేవేంద‌ర్ రెడ్డి{#}Telangana Rashtra Samithi TRS;Y. S. Rajasekhara Reddy;Reddy;Party;GovernmentFri, 12 Nov 2021 17:26:43 GMTతెలంగాణ‌లోని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాట మార్చిన‌దని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్ర‌తినిధి తూడి దేవేంద‌ర్ రెడ్డి  పేర్కొన్నారు. రైతు పొలంలోనే వ‌డ్ల‌ను కొంటాం అని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గ‌తంలో హామీని ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేద‌న్నారు.  సన్న వడ్లు వేయాల‌ని రైతుల‌కు  రాష్ట్ర ప్రభుత్వం  ఎందుకు చెప్పింది..?  ప్ర‌తి గింజా కొంటామ‌ని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ ఆందోళ‌న చేయ‌డం హ‌స్యాస్ప‌దం అని వ్యాఖ్యానించారు.

పక్క రాష్ట్రాలో మద్దతు ధరకు మించి క్వింటాల్ కి రూ.500 చెల్లిస్తున్నారని, ఇతర వ‌రి ధాన్యం కొనుగోలుకు స‌మ‌స్య లేనప్పుడు తెలంగాణ‌లో ఎందుకుందని ప్రశ్నించారు. మ‌ద్ద‌తు ధ‌ర కాదు క‌దా క‌నీసం వ‌రి ధాన్యాన్నే కొనం అని  ప్ర‌భుత్వం ఎందుకు చెబుతోంద‌ని ప్ర‌శ్నించారు. రైతుల ద‌గ్గ‌ర ధాన్యం కొనండి. ఆ త‌రువాత కేంద్రంతో మాట్లాడండి అని సూచించారు తూడి దేవేంద‌ర్ రెడ్డి. త‌క్ష‌ణ‌మే మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించాల‌ని, వ‌రి పంట వేయాల‌ని మీరే చెప్పార‌ని గుర్తు చేశారు.  ఇప్పుడు కొనాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే  అని పేర్కొన్నారు. త‌క్ష‌ణ‌మే మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధాన వ‌రి, రైతుల‌ను ఆదుకోక‌పోతే మిగ‌తా పంట‌ల సంగ‌తి ఏమి అని ప్ర‌శ్నించారు.





ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

తెరాస బీజేపీల మధ్య ముదురుతున్న వార్.. ఏం..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!

'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

వైరల్ : నాటు నాటు పాటపై సులభంగా స్టెప్పులు నేర్చుకోండి ఇలా?

సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఐదు రోజుల్లో శిక్ష ఖరారు

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>