Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-11eacbf6-6106-4138-8991-a7e8a8367611-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-11eacbf6-6106-4138-8991-a7e8a8367611-415x250-IndiaHerald.jpgటి 20 ప్రపంచకప్లో భాగంగా ప్రస్తుతం సెమీ ఫైనల్ పోరు ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఈ క్రమంలోనే నిన్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టువిజయం సాధించింది. దీంతో ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఇక అటు ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయి ఇంటి బాట పట్టింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయCricket {#}Coronavirus;November;Yevaru;Dubai;England;New Zealand;Australia;World Cup;Pakistanటి20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి ముందు.. పాక్ కి షాక్?టి20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి ముందు.. పాక్ కి షాక్?Cricket {#}Coronavirus;November;Yevaru;Dubai;England;New Zealand;Australia;World Cup;PakistanThu, 11 Nov 2021 13:45:00 GMTటి 20 ప్రపంచకప్లో భాగంగా ప్రస్తుతం సెమీ ఫైనల్ పోరు ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఈ క్రమంలోనే నిన్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టువిజయం సాధించింది. దీంతో ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఇక అటు ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయి ఇంటి బాట పట్టింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. నవంబర్ 11వ తేదీనా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగబోతోంది. అయితే టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కసారి కూడా ఓటమి పాలు కాకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది పాకిస్థాన్ జట్టు. అదే సమయంలో అటు ఆస్ట్రేలియా కూడా అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి. దీంతో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.. అయితే ఆస్ట్రేలియా తో మ్యాచ్ కి ముందు అటు పాకిస్తాన్ జట్టు కి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.



 ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్నారు మహమ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్. ఇక ఇద్దరు స్టార్ ప్లేయర్ లు కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారట ఇద్దరు క్రికెటర్లు. అయితే వీరిద్దరికీ ఐసీసీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. కాగా ఇటీవలే ప్రాక్టీస్ సెషన్ కి దూరమయ్యారు ఇద్దరు ఆటగాళ్ళు.. దీంతో ఇద్దరూ ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు లో చేరుతారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ ఆస్ట్రేలియాతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో లేరు అంటే అది పాకిస్థాన్ జట్టుకు ఎంతో మైనస్ అయ్యే అవకాశం ఉంది.



ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ధాన్యం గురించి ఏమ‌న్నారంటే..?

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>