PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sajjala880aac1f-2512-4893-9c19-aca3da07c3f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sajjala880aac1f-2512-4893-9c19-aca3da07c3f7-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ పెట్రోల్ తగ్గించాలి అని ధర్నాలు ఏంటి..? అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బిజెపిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. మేము ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా చెప్పాలి..? అంటూ ఆయన నిలదీశారు. తగ్గించింది తక్కువ.. రాష్ట్రాల నుండి వసూల్ చేస్తున్నది ఎక్కువ అని మండిపడ్డారు. వసూల్ చేసే మొత్తం ఎక్సైజ్ డ్యూటీ కిందకి తీసుకురండి.. అప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయి అని ఆయన కోరారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రap{#}Ananthapuram;Girl;Sajjala Ramakrishna Reddy;Thief;Donga;Petrol;Smart phone;Andhra Pradesh;Lokesh;Lokesh Kanagaraj;Varsham;local language;Party;CBNఆ అమ్మాయితో లోకేష్ ఫోన్ లో మాట్లాడారు: సజ్జలఆ అమ్మాయితో లోకేష్ ఫోన్ లో మాట్లాడారు: సజ్జలap{#}Ananthapuram;Girl;Sajjala Ramakrishna Reddy;Thief;Donga;Petrol;Smart phone;Andhra Pradesh;Lokesh;Lokesh Kanagaraj;Varsham;local language;Party;CBNTue, 09 Nov 2021 18:15:23 GMTకేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ పెట్రోల్ తగ్గించాలి అని ధర్నాలు ఏంటి..? అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బిజెపిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. మేము ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా చెప్పాలి..? అంటూ ఆయన నిలదీశారు. తగ్గించింది తక్కువ.. రాష్ట్రాల నుండి వసూల్ చేస్తున్నది ఎక్కువ అని మండిపడ్డారు. వసూల్ చేసే మొత్తం ఎక్సైజ్ డ్యూటీ కిందకి తీసుకురండి.. అప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయి అని ఆయన కోరారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుంది అని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగడంలేదు.. అంతా సవ్యంగా జరుగుతుంది అని అన్నారు. చంద్రబాబు చేతకాని తనంతో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు అని విమర్శించారు. వ్యవస్థ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.. తన అభ్యర్థులతో సంతకాలు చేయించడం సాధ్యమా..? అని నిలదీశారు. గెలవలేను అని భయంతో ఉన్నవాడు ఇలాంటి సాకులు చెప్తారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అనంతపురం విద్యార్థులపై లాఠీ ఛార్జ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు సజ్జల. మా ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదు అని అన్నారు  సజ్జల.

దెబ్బ తగిలిన అమ్మాయి జనం నుండి వచ్చింది అని చూసినవాళ్ళు చెప్తుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆ అమ్మాయితో లోకేష్ తో ఫోన్ లో మాట్లాడించారు అని అక్కడ ఘటనలో బయటి నుండి వచ్చిన శక్తులు ఉన్నారు అని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని ఆయన సూచించారు. ఎక్కడా బలవంతం చెయ్యడం లేదు.. 2 వేల స్కూల్స్ కి.. 702 కు ఉన్న విధంగానే కొనసాగుతున్నాయి అన్నారు. 1446 స్కూల్స్ టీచర్లను ప్రభుత్వంకి ఇచ్చారు అని ఆయన తెలిపారు. 101 టోటల్ ప్రభుత్వంకి ఇవ్వడానికి అంగీకరించారు అని అన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వ స్కూల్స్ గణనీయంగా బలోపేతం అయ్యాయి అని తెలిపారు.



ఈటెల సీఎం అభ్యర్థి అయితే...? బండి బాధ పడేది ఏంటీ...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>