PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-29617176-ed6a-4e0b-aa59-bc25403b18df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-29617176-ed6a-4e0b-aa59-bc25403b18df-415x250-IndiaHerald.jpgసెగ్మెంట్లో మల్కాజ్గిరి సంఘటన సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా వైరల్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా రాజకీయంగా మాటల యుద్ధం చేసుకుంటూ ప్రజల యొక్క చూపును మళ్లించి సానుభూతి పొందాలని అటు బిజెపి, ఇటు తెరాస పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరికి వారికి అనుకూలంగా మార్చుకొని వైరల్ చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈ తతంగమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక వరకే ఉంటుందని, తర్వాత కనబడదని ఆ ఎన్నికల్లో విజయం కొరకే ఇలా నాయకులు చేస్తున్నారని Political {#}Malkajgiri;police;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Hyderabad;media;war;MLA;Bharatiya Janata Partyనేతల మాటల యుద్ధం వెనుక రహస్యం ఇదేనా..?నేతల మాటల యుద్ధం వెనుక రహస్యం ఇదేనా..?Political {#}Malkajgiri;police;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Hyderabad;media;war;MLA;Bharatiya Janata PartyTue, 17 Aug 2021 11:11:54 GMTబిజెపి, టీఆర్ఎస్ నేతల మధ్య  మాటల యుద్ధం ఆకాశానికి చేరుకుంది. ఒకరిపై ఒకరు  సవాళ్లు ప్రతిసవాళ్లు విరుచుకుంటూ గ్రేటర్ హైదరాబాదులో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఆగస్టు 15 వేడుకల్లో  మల్కాజ్గిరిలో జరిగినటువంటి  కార్యక్రమంలో  బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య జరిగినటువంటి  గొడవ చాలా పెద్దది అయిపోయింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ తారా స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగానే  ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు అయిన మైనంపల్లి హనుమంతరావు, బిజెపి రథసారధి బండి సంజయ్ పై  చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపాయి. ఈ సందర్భంలోనే బిజెపి నేతలు  దానికి నిరసనగా  రాష్ట్రమంతా  ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా హైదరాబాద్ పట్టణం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి  పరిస్థితిని  సద్దుమణిగేలా చేశారు. ఈ ప్లాన్ అంతా హుజురాబాద్ కోసమేనా..?

 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  లబ్ధి పొందడం కోసమే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఇలా మాటలతో దుమారం రేపుతున్నాయి అని పలువురు  రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. రెండు పార్టీలు ఈ యొక్క ఉప ఎన్నికల్లో గెలవాలని  ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ  జనాల యొక్క  చూపులు  మళ్లీస్తున్నారని, ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్దదిగా చేసి  ఎవరికి వారే సానుకూలంగా మలుచుకుని  హుజురాబాద్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని  తెలుస్తోంది. అందుకే ప్రతి విషయాన్ని రాజకీయంగా రగడ సృష్టిస్తున్నారని సమాచారం. హుజురాబాద్ సెగ్మెంట్లో  మల్కాజ్గిరి సంఘటన  సోషల్ మీడియా ద్వారా  తీవ్రంగా వైరల్ చేశారని  తెలుస్తోంది.


 ఈ విధంగా  రాజకీయంగా  మాటల యుద్ధం చేసుకుంటూ  ప్రజల యొక్క చూపును మళ్లించి  సానుభూతి పొందాలని  అటు బిజెపి, ఇటు తెరాస పార్టీలు  వ్యూహాలు రచిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని  సోషల్ మీడియాలో  ఎవరికి వారికి అనుకూలంగా మార్చుకొని వైరల్ చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈ తతంగమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక వరకే ఉంటుందని, తర్వాత కనబడదని  ఆ ఎన్నికల్లో విజయం కొరకే  ఇలా నాయకులు చేస్తున్నారని అర్థం అవుతోంది.



హమ్మయ్య దేశం ఊపిరి పీల్చుకోవచ్చా...?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>