BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/schools-starts-from-todaydbdd9431-e41a-439f-8ecb-829b1f65bf39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/schools-starts-from-todaydbdd9431-e41a-439f-8ecb-829b1f65bf39-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విద్యాశాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బడికి వచ్చే విద్యార్థులు అనారోగ్యం తో ఉన్నా.... వృద్ధులు ఇంట్లో ఉన్నా అలాంటి వారు పాఠశాలకు రావద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఆ విద్యార్థులను ఇంటికి పంపి పరీక్షలు చేయించాలని తెలిపింది. ఒక్క విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చినా క్లాస్ మొత్తం టెస్టులు చేయాలని సూచించింది. మరోAndhrapradesh{#}students;Andhra Pradesh;School;Coronavirusనేడు స్కూళ్లు ప్రారంభం..ఆ స్టూడెంట్స్ రావద్దు.. !నేడు స్కూళ్లు ప్రారంభం..ఆ స్టూడెంట్స్ రావద్దు.. !Andhrapradesh{#}students;Andhra Pradesh;School;CoronavirusMon, 16 Aug 2021 07:03:00 GMTకరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విద్యాశాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బడికి వచ్చే విద్యార్థులు అనారోగ్యం తో ఉన్నా.... వృద్ధులు ఇంట్లో ఉన్నా అలాంటి వారు పాఠశాలకు రావద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఆ విద్యార్థులను ఇంటికి పంపి పరీక్షలు చేయించాలని తెలిపింది.

ఒక్క విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చినా క్లాస్ మొత్తం టెస్టులు చేయాలని సూచించింది. మరోవైపు స్కూలు కు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని అది కూడా లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే పాఠశాల ప్రారంభం పై విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం ఫీజులు వసూలు చేసేందుకు పాఠశాలలను ప్రారంభిస్తున్నారని ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసిన తర్వాత మళ్లీ పాఠశాలను మూసివేస్తారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .. !

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>