BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagca7666a9-89ab-4dae-b9c8-5116b3b5b6bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagca7666a9-89ab-4dae-b9c8-5116b3b5b6bc-415x250-IndiaHerald.jpg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో పోరాడ‌కుండా చేతులెత్తేశార‌ని తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ మండిప‌డ్డారు. భార‌తీయ జ‌న‌తాపార్టీతో ర‌హ‌స్యంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే విజ‌య‌సాయిరెడ్డిని పీఏసీ స‌భ్యుడిగా నియ‌మించార‌ని ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ర‌వీంద్ర‌కుమార్ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రిపై కేసులుండ‌టంతో రాష్ట్రానికి సాధించాల్సిన ప్ర‌త్యేక‌హోదాను ప్ర‌ధాన‌మంత్రి ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. న‌దీtag{#}Telugu Desam Party;Congress;Minister;YCP;MP;central government;contractపార్ల‌మెంటులో చేతులెత్తేసిన వైసీపీ?పార్ల‌మెంటులో చేతులెత్తేసిన వైసీపీ?tag{#}Telugu Desam Party;Congress;Minister;YCP;MP;central government;contractThu, 12 Aug 2021 19:27:00 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో పోరాడ‌కుండా చేతులెత్తేశార‌ని తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ మండిప‌డ్డారు. భార‌తీయ జ‌న‌తాపార్టీతో ర‌హ‌స్యంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే విజ‌య‌సాయిరెడ్డిని పీఏసీ స‌భ్యుడిగా నియ‌మించార‌ని ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ర‌వీంద్ర‌కుమార్ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రిపై కేసులుండ‌టంతో రాష్ట్రానికి సాధించాల్సిన ప్ర‌త్యేక‌హోదాను ప్ర‌ధాన‌మంత్రి ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. న‌దీజ‌లాల విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తిగా లొంగిపోయిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారు. న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజును క‌లిసి వైసీపీ ఎంపీలు విన‌తిప‌త్రం ఇవ్వ‌డ‌మ‌నేది మైండ్‌గేమ్‌లో భాగ‌మ‌న్నారు. రెండురోజుల క్రితం రాష్ట్రంలో ఏర్పాటు కావ‌ల్సిన మాన‌వ హ‌క్కుల సంస్థ కార్యాల‌యంతోపాటు లా క‌మిష‌న్ కార్యాల‌యం కూడా క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌ని కోరుతూ వైసీపీ ఎంపీలు మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని  క‌ర్నూలులో ఏర్పాటు చేసే యోచ‌న‌లో భాగంగానే వారు అలా చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.





ట్విట్టర్ ఖాతా బ్లాక్... మౌనం వీడిన రాహుల్

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>