BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpgఒక స్థలం విషయంలో తలెత్తిన గొడవలు ఏకంగా ఒక మహిళ న్యాయవాదిని హత్యా చేయడానికి దారి తీశాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో త‌లెత్తిన వివాదంలో రైజున్నీసాను అనే న్యాయ వాడి దారుణ హత్య కు గురయ్యింది. ఆమె నలుగురు సోదరులు అయిన మొహ్మ‌ద్ ఆరీఫ్ అలీ, ర‌వూఫ్ అలీ, హ‌స‌న్crime{#}Murder.;Murder;Arrest;police400గజాల స్థలం కోసం మహిళా న్యాయవాది హత్య400గజాల స్థలం కోసం మహిళా న్యాయవాది హత్యcrime{#}Murder.;Murder;Arrest;policeMon, 02 Aug 2021 14:54:00 GMTఒక స్థలం విషయం లో తలెత్తిన గొడవలు ఏకంగా ఒక మహిళ న్యాయవాదిని హత్యా చేయడానికి దారి తీశాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో త‌లెత్తిన వివాదంలో రైజున్నీసా ను అనే న్యాయ వాడి దారుణ హత్య కు గురయ్యింది. ఆమె నలుగురు సోదరులు అయిన మొహ్మ‌ద్ ఆరీఫ్ అలీ, ర‌వూఫ్ అలీ, హ‌స‌న్ అలీ, ఆసిఫ్ అలీ, స‌మీనా బేగంను కలిసి ఆమె సోదరిని హత్య చేసారు. వారికి సంబందించిన 400గజాల స్థలం విషయం లో అక్కాచెళ్లెళ్ల‌కు, అన్నాద‌మ్ముల‌కు మ‌ధ్య గొడ‌వ‌లు జరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగింది. రైజున్నీసా న్యాయ‌వాది కావడం తో కోర్టుల‌ను ఆశ్ర‌యించి స్టే  తెస్తుందని భావించిన సోదరులు ఆమె ను హత్య చేసారు. స్థలం గురించి మాట్లాడుకుందామని ఇంటికి పిలిచి ఆమెను హత్యా చేసినట్టుగా పోలీసులు నిర్ణయించుకున్నారు. నిందితులను అరెస్ట్ చే



అప్పలరాజు పశువుల మంత్రి..! ప్రశ్నిస్తే పీకలు కోస్తారా..

టిక్ టాక్ మోజు లో భార్య పై భర్త వేదింపులు

స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక ఒక కేంద్ర మంత్రి కుమారుడు

వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఒక్కడే 300 మంది ఆంటీలను?

వాహనదారులు అలర్ట్.. ఒక్క చలానా ఉన్న బండి సీజ్?

భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ఉరితీత

తల్లిని అడ్డుకొని బాలిక అంత్యక్రియలు

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

స్నేహితుల దినోత్సవం రోజు మిగిలిచిన విషాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>