BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/from-tomaro-pention-s-distribution-in-andhrapradeshcd170ab8-498f-4b55-b3fc-e628d63c9ba2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/from-tomaro-pention-s-distribution-in-andhrapradeshcd170ab8-498f-4b55-b3fc-e628d63c9ba2-415x250-IndiaHerald.jpgవైయస్సార్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన నేరుగా 60,55,377 మంది లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ చేతికి అందించేందుకు ఏర్పాట్లను చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మొత్తాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పం లో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆగస్టు 1న తెల్లవారుజాము నుండే వాలంటీర్లు పంపిAndhrapradesh{#}Biometric;Jagan;Minister;Government;CMఏపీ : రేపు 60లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు.. !ఏపీ : రేపు 60లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు.. !Andhrapradesh{#}Biometric;Jagan;Minister;Government;CMSat, 31 Jul 2021 08:45:00 GMTవైయస్సార్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన నేరుగా 60,55,377 మంది లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ చేతికి అందించేందుకు ఏర్పాట్లను చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మొత్తాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పం లో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆగస్టు 1న తెల్లవారుజాము నుండే వాలంటీర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1455.87 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని అన్నారు. వాలంటీర్లు పెన్షనర్లకు ఇంటికి వచ్చి చేతిలో పెన్షన్ పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారని అన్నారు. అంతేగాకుండా లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్ బి ఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల్లో వందశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


కొత్త పార్టీలో ఆధిపత్య పోరు..?

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ.. ?

ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా... ఒక్క రోజే ఎన్ని కేసులంటే ?

సోనూసూద్ లవ్ స్టోరీ... సినిమాలకేమీ తక్కువ కాదు !

మోదీకి జగన్ ని దగ్గర చేస్తున్న మమతా బెనర్జీ

ఏపీలో రెండు రోజులు.. తెలంగాణ లో మూడు రోజులు.. !

తెలంగాణలో మరో ఉద్యమం మొదలు..?

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ కేసీఆర్.. ?

ఈటల విజ‌యానికి అడ్డు వాళ్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>