BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag5b5d89cc-4ca0-4cb1-ba2f-a6b724e1e691-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag5b5d89cc-4ca0-4cb1-ba2f-a6b724e1e691-415x250-IndiaHerald.jpg రాహుల్‌గాంధీ ఈరోజు ట్రాక్ట‌ర్ న‌డిపి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న తెలియ‌జేశారు. రైతుల సందేశాన్ని పార్ల‌మెంటుకు తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర‌స‌న తెలియ‌జేశాన‌ని, రైతుల గొంతుల‌ను ప్ర‌భుత్వం అణచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆప‌ద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇద్ద‌రో, ముగ్గురో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ఉన్న వీటిని ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, నిరసనగా చేసేవారిని ఉగ్రవాదుల‌tag{#}rahul;Delhi;Congress;Rahul Sipligunj;central government;Arrest;Governmentన‌ల్ల‌చ‌ట్టాలు ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు పోరాటం?న‌ల్ల‌చ‌ట్టాలు ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు పోరాటం?tag{#}rahul;Delhi;Congress;Rahul Sipligunj;central government;Arrest;GovernmentMon, 26 Jul 2021 11:50:15 GMT
రాహుల్‌గాంధీ ఈరోజు ట్రాక్ట‌ర్ న‌డిపి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న తెలియ‌జేశారు. రైతుల సందేశాన్ని పార్ల‌మెంటుకు తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర‌స‌న తెలియ‌జేశాన‌ని, రైతుల గొంతుల‌ను ప్ర‌భుత్వం అణచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆప‌ద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇద్ద‌రో, ముగ్గురో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ఉన్న వీటిని ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, నిరసనగా చేసేవారిని ఉగ్రవాదుల‌ని ప్రభుత్వం చెబుతోంది. వాస్త‌వానికి రైతుల హ‌క్కుల‌ను కేంద్రం హ‌రించివేస్తోందన్నారు. వివాదాస్ప‌దంగా మారిన మూడు వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దుచేయాల‌న్నారు. ట్రాక్ట‌రు క‌వాతుపై ఢిల్లీ పోలీసులు క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకున్నారు. ర‌ణదీప్ సూర్జేవాల‌తోపాటు మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేవారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో దేశ‌వ్యాప్తంగా త‌ర‌లివ‌చ్చిన రైతులు మూడు నెల‌లుగా కేంద్ర నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌న్నీ వీరికి మ‌ద్ద‌తు తెలియ‌జేశాయి.



బీజేపీ బీజియ‌మ్ : త‌ప్పు ఒక‌రిది భారం వైసీపీదా?

రాహుల్‌గాంధీ ఈరోజు ట్రాక్ట‌ర్ న‌డిపి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న తెలియ‌జేశారు. రైతుల సందేశాన్ని పార్ల‌మెంటుకు తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర‌స‌న తెలియ‌జేశాన‌ని, రైతుల గొంతుల‌ను ప్ర‌భుత్వం అణచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆప‌ద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇద్ద‌రో, ముగ్గురో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ఉన్న వీటిని ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, నిరసనగా చేసేవారిని ఉగ్రవాదుల‌ని ప్రభుత్వం చెబుతోంది. వాస్త‌వానికి రైతుల హ‌క్కుల‌ను కేంద్రం హ‌రించివేస్తోందన్నారు. వివాదాస్ప‌దంగా మారిన మూడు వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దుచేయాల‌న్నారు.

బిగ్ ట్విస్ట్‌: హుజూర్‌న‌గ‌ర్‌కు ఉత్త‌మ్ గుడ్ బై.. ఆ సీటుపై క‌న్ను ?

ప్రధానా పెద్ద మాట? ఆ అర్హత సమర్థత ఎవరికో?

రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌గానే కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు తార‌స్థాయికి చేరింది. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రేవంత్‌ను లెక్క‌చేయ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న‌పిల్లాడికింద జ‌మ‌క‌ట్టేస్తున్నారు. హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీనియ‌ర్ నేత‌లైతే రేవంత్‌ను ఆ ప‌ద‌విలో చూడ‌లేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబునాయుడి శిష్యుడు అనే ముద్ర ఉండ‌నే ఉంది అయిన‌ప్ప‌టికీ రేవంత్‌రెడ్డి కూడా వెన‌కాడ‌కుండా త‌న‌లో తెలుగుదేశం పార్టీ వాస‌న‌లు పోలేద‌ని స్ప‌ష్టంగానే చెబుతున్నారు. ప‌ద‌వి చేప‌ట్టిన వెంట‌నే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను క‌ల‌వ‌డం కూడా సీనియ‌ర్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తెలుగుదేశం రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌?

కరోనా సోకిందని ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతురు..!

హుజురాబాద్ బరిలో మరో 500 మంది పోటీకి సిద్ధం..?

నటి కాస్ట్లీ డ్రెస్.. దాంతో ఏకంగా బ్రాండ్ న్యూ బైక్ కొనేయొచ్చట...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>