PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpb2ba73e5-bdf9-4604-a64f-0ef78fe1b460-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpb2ba73e5-bdf9-4604-a64f-0ef78fe1b460-415x250-IndiaHerald.jpgఎన్నడూ లేని సన్నివేశాలు పార్లమెంట్ లో కనిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చాలా హీట్ ని రగిలిస్తున్నాయి. నిజానికి ఈ సమావేశాల తరువాత మరిన్ని సమావేశాలు కూడా జరుగుతాయి. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళు టైమ్ కూడా ఉంది. bjp{#}vedhika;Raccha;Avunu;Allari;Parliment;Assembly;Bharatiya Janata Party;central government;Coronavirus;Electionsవిపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?విపక్షాలలో హుషార్... బీజేపీ బేజార్ ... ?bjp{#}vedhika;Raccha;Avunu;Allari;Parliment;Assembly;Bharatiya Janata Party;central government;Coronavirus;ElectionsThu, 22 Jul 2021 21:00:00 GMTఎన్నడూ లేని సన్నివేశాలు పార్లమెంట్ లో కనిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చాలా హీట్ ని రగిలిస్తున్నాయి. నిజానికి ఈ సమావేశాల తరువాత మరిన్ని సమావేశాలు కూడా జరుగుతాయి. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళు టైమ్ కూడా ఉంది.

మరి అయినా సరే విపక్షాలు ఎందుకు ఇంతలా రచ్చ చేస్తున్నాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. అవును మరి ఏకంగా ఏడేళ్ళ పాటు మోడీ జమానా చూస్తున్న విపక్షాలకు ఇపుడు రెక్కలు కొత్తగా వచ్చినట్లు అయింది. బీజేపీ బలం తగ్గుతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి ఈ మధ్య జరిగిన  అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఒక సూచిక అయితే రానున్న రోజుల్లో జరగబోయే మరో ఆరు రాష్ట్రాలలో కూడా బీజేపీకి ఇదే రకమైన చేదు  అనుభవాలు ఎదురవుతాని నమ్ముతున్నాయి. ఒక విధంగా 2024 ఎన్నికలకు ముందు 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా విపక్షాలు భావిస్తున్నాయి.

అందుకోసమే అవి అగ్గి రగిలిస్తున్నాయి. లేకపోతే ఎన్నడూ లేని విధంగా లోక్ సభలో కేంద్ర మంత్రి చేతిలోని పత్రాలను తీసుకోవడమేంటి, అల్లరి చేయడమేంటి. ఈ రకమైన  సన్నివేశాలు గతంలో జరగలేదు. మరి ఈసారే ఎందుకు జరుగుతున్నాయి అంటే కచ్చితంగా బీజేపీ గట్టిగానే  కార్నర్ అవుతోంది. అదే సమయంలో దేశంలోని జనం మూడ్ కూడా మారుతోంది. కరోనా మిగిల్చిన విషాదం కావచ్చు, మరోటి కావచ్చు ప్రజలు ఏమంత సుఖంగా లేరు. చెప్పాలంటే వారి ఆర్ధిక స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో కూడా ఇపుడు విపక్షాల దూకుడుకు కలసి వస్తున్నాయి. అందుకే అవి పార్లమెంట్ ని వేదిక చేసుకుని రచ్చకు తెర తీశాయి. దాంతో బీజేపీ బేజార్ అవుతోంది. ముఖ్యంగా మోడీ హయాంలో విపక్షాలు ఇంతలా రెచ్చిపోవడం ఎప్పుడూ జరగలేదు, అది బీజేపీకి వింత అనుభవమే. అయినా భరించక తప్పదుగా, కాలమెపుడూ ఒక్కలా ఉండదుగా.







కరోనా ఫోర్త్ వేవ్..ఆ దేశంలో కఠిన ఆంక్షలు.. !

ఉక్కు .. హ‌క్కు : బ‌రిలో బీజేపీ టీడీపీ

ఎన్నడూ లేని సన్నివేశాలు పార్లమెంట్ లో కనిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చాలా హీట్ ని రగిలిస్తున్నాయి. నిజానికి ఈ సమావేశాల తరువాత మరిన్ని సమావేశాలు కూడా జరుగుతాయి. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళు టైమ్ కూడా ఉంది.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు కష్టమే ?

బిజినెస్ : వ్యాపారం మొదలు పెట్టేవారికి మోడీ సర్కార్ శుభవార్త..

పంజాబ్ పాలిటిక్స్: రంగంలోకి ట్రబుల్ షూటర్ ?

టిఆర్ఎస్ మంత్రులపై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్?

జాతి రత్నాలు డైరెక్టర్ కోసం ఆ ప్లాప్ హీరో ప్రయత్నాలు..?

రాజ్ గలీజ్ లీలలు..అందుకే బట్టలు విప్పానంటున్న మోడల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>