PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganbae4cdf2-6f59-46bb-9ec1-242005bda81f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganbae4cdf2-6f59-46bb-9ec1-242005bda81f-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్ళకు చేరువ అవుతోంది. ప్రజల ఆకాంక్షలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ప్రభుత్వం చెప్పినవి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో చూసుకుంటూ పోతే టైమ్ తక్కువైపోతుంది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి. jagan{#}Amaravati;Elections;YCP;Capital;Jagan;Government;Hyderabadజగన్ దాని మీద దృష్టి పెడితే బెటర్... ?జగన్ దాని మీద దృష్టి పెడితే బెటర్... ?jagan{#}Amaravati;Elections;YCP;Capital;Jagan;Government;HyderabadTue, 20 Jul 2021 20:03:02 GMTముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్ళకు చేరువ అవుతోంది. ప్రజల ఆకాంక్షలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ప్రభుత్వం చెప్పినవి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో చూసుకుంటూ పోతే టైమ్ తక్కువైపోతుంది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి.

అయితే జగన్ సర్కార్ చేస్తోంది ఏంటి అంటే న్యాయ వివాదాలతోనే కాలక్షేపం చేస్తోంది. దాని వల్ల ఒరిగేది ఏమీ ఉండదు అని తెలిసినా అదే పనిగా కోర్టులలో పోరాడుతోంది. ప్రభుత్వం తన పని తాను చేయాలి.  కొన్ని అనుకోని వివాదలు ఏర్పడినపుడు స్మూత్ గా వాటిని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప కోర్టుల మీద కోర్టులు  అంటూ పోరాడుతామంటే ప్రభుత్వం రాజధర్మాన్ని  విస్మరించడమే అవుతుంది అని మేధావులు చెబుతారు.

అమరావతి రాజధాని విషయంలో ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాని లోతుల్లోకి వెళ్ళినా ఏం జరిగేది ఉండదు. ఎందుకంటే అది అలా జరిగిపోయింది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరెన్నో నగరాలు ఉన్నాయి. కానీ ఢిల్లీకి ఉన్న విలువ వేరు. అలాగే హైదరాబాద్ కి ఉన్న వాల్యూ వేరు. ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడకు నలుగురూ చేరుతారు. దానికి ఒక విలువ ఏర్పడుతుంది.

అలాంటపుడు రియల్ ఎస్టేట్ బూమ్ కూడా ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈ విషయంలో తప్పు అంటే తప్పే. ఒప్పు అంటే ఒప్పే. కానీ దానికి రుజువులూ సాక్ష్యాలు అసలు ఉండవనే చెప్పాలి. మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని విషయంలో చౌకగా భూములు కొని కోట్లకు పడగెత్తారు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు అయితే లేవు అని న్యాయం చెబుతోంది. మరి దానిని గమనించి ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలని అంతా కోరుతున్నారు. ఎందుకంటే రాజకీయ అంశాల కంటే ప్రజలు చూసేది అభివృద్ధి, మంచి పాలన. అవే రేపటి రోజున ఎవరినైనా తిరిగి గద్దెనెక్కిస్తాయి మరి.








ముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్ళకు చేరువ అవుతోంది. ప్రజల ఆకాంక్షలు చాలానే ఉన్నాయి. అంతే కాదు ప్రభుత్వం చెప్పినవి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో చూసుకుంటూ పోతే టైమ్ తక్కువైపోతుంది. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి.

హెచ్ సియు ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి పూర్తి వివరాలివే...

తెలంగాణా పోలీసులకు కొత్త సవాల్... చుక్కలు చూపిస్తున్న దొంగ పోలీసులు...?

హైదరాబాద్ రోడ్లపై హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు...?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...!

గొంతు నొక్కాలనుకుంటున్నారా... ఖబద్దార్...

గుంటూరులో దారుణం, 7 నెలల పాపను రేప్ చేసి...?

దేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు, ఆర్మీకి కొత్త శిక్షణ...?

ఆ రెండు పరీక్షలు పాసైతేనే పర్మినెంట్‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>