MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/producers-movies-carona54062848-76b2-46cd-98ae-2fe38f7a32bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/producers-movies-carona54062848-76b2-46cd-98ae-2fe38f7a32bb-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వలన ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. మొదటి వేవ్ తరువాత కొంచెం సినీ ఇండస్ట్రీ కొంచెం కోలుకుందని భావించే లోపే మళ్ళీ తాజాగా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయింది. మళ్ళీ సినిమా రంగం కుదేలు అయిపొయింది ఇప్పుడు మళ్ళీ కొత్త రచ్చ మొదలయింది. ఈసారి నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య చిచ్చు రగిలింది. వివరాల్లోకి వెళితే కరోనా మొదటి వేవ్ లో సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ తరవాత పరిస్థితులు నిర్మాతలకు అనుగుproducers, movies, carona{#}Coronavirus;Film Industry;Cinema;Raccha;Telugu;cinema theater;producer;Telangana;Yatraసినీ ఇండస్ట్రీలో కరోనా చిచ్చు మాములుగా లేదుగా.. !సినీ ఇండస్ట్రీలో కరోనా చిచ్చు మాములుగా లేదుగా.. !producers, movies, carona{#}Coronavirus;Film Industry;Cinema;Raccha;Telugu;cinema theater;producer;Telangana;YatraMon, 12 Jul 2021 12:21:46 GMTకరోనా వైరస్ వలన ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. మొదటి వేవ్ తరువాత కొంచెం సినీ ఇండస్ట్రీ కొంచెం కోలుకుందని భావించే లోపే మళ్ళీ తాజాగా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయింది. మళ్ళీ సినిమా రంగం కుదేలు అయిపొయింది ఇప్పుడు మళ్ళీ కొత్త రచ్చ మొదలయింది. ఈసారి  నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య చిచ్చు రగిలింది. వివరాల్లోకి వెళితే కరోనా మొదటి వేవ్ లో సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ తరవాత పరిస్థితులు నిర్మాతలకు అనుగుణంగా లేవని చెప్పాలి. 

ఎందు కంటే  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ వలన థియేటర్లు అన్నీ మూత పడ్డాయి. ఈ క్రమంలో నిర్మాతలు వాళ్ళ సినిమాలను ఓటిటీలలో రిలీజ్  చేయాలనీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలకు వ్యతిరేకంగా థియేటర్ యాజ మాన్యాలు గొడవకు దిగారని తెలుస్తుంది. నిర్మాత లంతా ఓటీటీ వైపే ఉన్నారు.. దీంతో ఎగ్జిబిటర్ల తీవ్ర అసహనంతో తరపున తెలంగాణ ఫిలింఛాంబర్ పై గొడవకి దిగడంతో  నిర్మాతలు వెనక్కి తగ్గారు. కొంతమంది నిర్మాతలు తగ్గినా గాన  ఇంకొందరు మాత్రం ఓటీటీ డీల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.

దీంతో ఎగ్జిబిటర్ల  అందరూ దండ యాత్ర చేయడానికి రెడీ అయ్యారని తెలిసింది.ఎట్టి పరిస్థితుల్లో  నిర్మాతలు అందరు అగ్ర హీరోల చిత్రాలను  థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టు బడుతున్నారుట.అలా మమ్మల్ని కాదని  సినిమాలను  
ఓటీటీలో రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదు టైమ్ చూసుకుని మేము కూడా దెబ్బ కొడతామని హెచ్చరిస్తున్నారు.అలాగే  థియేటర్లన్నీ మూసేసి నిరసన తెలుతామని మండి పడుతున్నారుట.  మరి నిర్మాతలు నిర్ణయం ఎలా ఉంది అనేది చూడాలి.కరోనా వైరస్ ప్రభావం సినిమా రంగంపై ప్రభావం చూపిందని చెప్పాలి. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది


కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

కేసీఆర్ సారు... ఈసారైనా ప్లీజ్...?

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో 144 సెక్ష‌న్.. !

క్షణక్షణం మూవీ 267 సార్లు చూసిన హీరోయిన్‌...!

మరో పవన్ కళ్యాణ్ సినిమా కు త్రివిక్రమ్ సూచనలు!!

ప్రభాస్‌కి ఆ పిచ్చి ఎక్కువ.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్..!

హీరో సునీల్ జీవితంలో ఎవరికి తెలియని విషాదం

బాల‌య్య‌కు షాక్ ఇచ్చిన ర‌వితేజ‌... మామూలుగా కాదుగా...!

ఉపరాష్ట్రపతిని కలిసిన యంగ్ హీరో... అందుకోస‌మేనా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>