PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc26e4a2a-ce7c-42e6-a1e4-da130fc690ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc26e4a2a-ce7c-42e6-a1e4-da130fc690ea-415x250-IndiaHerald.jpgఎన్నికల రాజకీయాలు మెల్లగా మొదలవుతున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే కేంద్రంలోని ప్రభుత్వానికీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ సర్కార్ కి రెండేళ్ల పాలన పూర్తి అయింది. కచ్చితంగా మూడేళ్ళు అనుకున్నా అందులో నుంచి చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగా తీసేయాలి. అంటే నికరంగా ఉన్నది రెండేళ్ళు మాత్రమే. jagan{#}Jaganఇక జగన్ వంతు... ?ఇక జగన్ వంతు... ?jagan{#}JaganThu, 08 Jul 2021 19:59:14 GMTఎన్నికల రాజకీయాలు మెల్లగా మొదలవుతున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే కేంద్రంలోని ప్రభుత్వానికీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ సర్కార్ కి రెండేళ్ల పాలన పూర్తి అయింది. కచ్చితంగా మూడేళ్ళు అనుకున్నా అందులో నుంచి చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగా తీసేయాలి. అంటే నికరంగా ఉన్నది రెండేళ్ళు మాత్రమే.

దాంతో మరో సారి అధికార పగ్గాలు చేపట్టాలి అంటే చేయాల్సిన వాటిని అన్నీ అధికారంలో ఉండగానే పూర్తి చేస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం మంత్రి వర్గ విస్తరణ. పదవుల కోసమే ఎన్నికలు, రాజకీయాలు.  వర్తమాన రాజకీయాల్లో పదవులు అందరికీ కావాలి. ఆ విధంగా చూసుకుంటే 303 సీట్లను 2019 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఇప్పటికి రెండు దఫాలుగా దాదాపుగా వంద మంది దాకా ఎంపీలను మంత్రులను చేసింది. అంటే మూడవ వంతు అన్న మాట.

పైగా యువతకు, వివిధ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తానికి మోడీ ఈ కసరత్తు విజయవంతంగా పూర్తి చేశారు. మరి ఏపీ విషయం ఏంటి అన్నదే చర్చగా ఉంది. మోడీ ఫల‌నా టైమ్ దాకా మంత్రి వర్గ విస్తరణ ఉండదు అని డెడ్ లైన్లు పెట్టుకోలేదు. తనకు నచ్చిన టైమ్ లో అది చేశారు. జగన్ అయితే రెండున్నరేళ్ళు అని గిరి గీశారు. అంటే డిసెంబర్ లో ఏపీలో కూడా ఆ తంతు ఉంది అన్న మాట. కేంద్ర మంత్రి వర్గం నుంచి పన్నెండు మందిని తప్పించేశారు. మరి ఏపీలో పాతిక మంది ఉన్నారు. వీరిలో ఎంతమందికి ఉద్వాసన పలుకుతారో చూడాలి.

జగన్ మదిలో ఎవరు ఉన్నారు అన్నది కూడా ఆలోచించాలి. మంత్రివర్గ విస్తరణ అన్నది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అసలు పదవి ఇవ్వకపోతే ఏమో కానీ ఒకసారి ఇచ్చి మరీ తప్పిస్తే మాత్రం ఆ బాధ చెప్పనలవికాదు. అందువల్ల వారు అసమ్మతివాదులుగా మారిపోతారు. దాంతో కొత్త తలనొప్పులు వస్తాయి. మరి మోడీ ఆ రిస్కీ ఫీట్ ని సక్సెస్ ఫుల్ గా సాధించారు. జగన్ వంతు వస్తోంది. ఆయన ఎలా దీన్ని అధిగమిస్తారో చూడాలి.






ఎన్నికల రాజకీయాలు మెల్లగా మొదలవుతున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే కేంద్రంలోని ప్రభుత్వానికీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ సర్కార్ కి రెండేళ్ల పాలన పూర్తి అయింది. కచ్చితంగా మూడేళ్ళు అనుకున్నా అందులో నుంచి చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగా తీసేయాలి. అంటే నికరంగా ఉన్నది రెండేళ్ళు మాత్రమే.

ఆ వైసీపీ నేత‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుందా.. జ‌గ‌న్ డెసిష‌న్ ఏంటో ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్

జగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?

జ‌గ‌న్‌పై వీళ్లంతా ర‌గులుతున్నారుగా.. స‌ర్కార్‌కు పెద్ద దెబ్బే ?

జగన్ మాట వినని షర్మిల, టైం మార్చుకోవడానికి నో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>