MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-iswarya-rajeshd7d374d9-a0f8-4cdb-b099-3f789d815dd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-iswarya-rajeshd7d374d9-a0f8-4cdb-b099-3f789d815dd3-415x250-IndiaHerald.jpgఐశ్వర్య రాజేష్.. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు మరోసారి నాని హీరోగా నటిస్తున్న" టక్ జగదీష్" సినిమాలో కూడా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఎమోషనల్ కామెంట్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. MOVIES;ISWARYA RAJESH{#}Nani;bhama;eswari rao;kausalya;rajendra prasad;World Famous Lover;Chitram;Heroine;Comedian;bollywood;aishwarya rajesh;Tamil;Cinema;Telugu;sreeనమ్ముకున్న వ్యక్తి మోసం చేశాడు అంటున్న ఐశ్వర్య రాజేష్..నమ్ముకున్న వ్యక్తి మోసం చేశాడు అంటున్న ఐశ్వర్య రాజేష్..MOVIES;ISWARYA RAJESH{#}Nani;bhama;eswari rao;kausalya;rajendra prasad;World Famous Lover;Chitram;Heroine;Comedian;bollywood;aishwarya rajesh;Tamil;Cinema;Telugu;sreeWed, 07 Jul 2021 09:44:47 GMTఐశ్వర్య రాజేష్.. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు మరోసారి నాని హీరోగా నటిస్తున్న" టక్ జగదీష్" సినిమాలో కూడా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఎమోషనల్ కామెంట్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐశ్వర్య రాజేష్ మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా అరంగేట్రం చేసింది. నటకిరీట రాజేంద్రప్రసాద్ హీరోగా,  ఈశ్వరి రావు హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాంబంటు. ఈ చిత్రంలో బాల నటిగా నటించింది.అయితే ఈమె  బాలనటిగా ప్రవేశించింది అని చాలామందికి తెలియకపోవచ్చు. అంతే కాదు బాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన శ్రీ లక్ష్మి కి ఈమె దగ్గరి బంధువు. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా  గుర్తింపు పొందుతోంది.

అసలు విషయానికొస్తే, ఐశ్వర్య రాజేష్ కు తెలిసిన ఒక వ్యక్తి ఎప్పుడూ ఐశ్వర్య రాజేష్ తో సన్నిహితంగా ఉండే వాడట. కానీ ఇతను  ఐశ్వర్య రాజేష్ అభిమానుల నుండి కొంత డబ్బు తీసుకుని ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశాడట. ఈ విషయం తెలుసుకున్న ఆమె కు షాక్ తగిలినట్లయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." ప్రతిసారి నా వెంటే ఉంటూ నన్ను  మోసం చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు".. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈమె  సన్నిహితులు కేస్ ఫైల్  చేయించమని చెప్పినా, నష్టం జరిగిపోయింది. ఇక దానిని ఎవరూ పూడ్చలేరు. ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు అని, ప్రతి విషయం నాతోనే పంచుకోవాలి, అంతేకాదు ప్రతి ఒక్కరి నుంచి ఇకపై జాగ్రత్తగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు తెలపడం జరిగింది.






రైతుల కోసం వెదర్‌మ్యాన్‌గా మారిన ఇంజనీర్..!

ఆమని.. తెర వెనుక కష్టాలివే..

పవన్ మూవీతో వైష్ణవ్ తేజ్ కి అడ్డంకులు !

ఆమని.. ఆమె తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలలోకి వెళ్ళింది. సినిమా ప్రయత్నాలు చేస్తున్నట్లు అందరూ ఎగతాళిగా మాట్లాడేవారు. హీరోయిన్ పాత్ర ఇస్తామని చెప్పి చివరకు లేదని చెప్పేవారు. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని తిరిగి స్టార్ హీరోయిన్ గా తన స్థానం పదిలం చేసుకుంది.

కరోనాతో దెబ్బతిన్న కేసిఆర్ మెదడు?

దిలీప్ కుమార్ కుమార్ మరణం పై ప్రధాని సంతాపం.. !

జూలై 7 బుధవారం రాశి ఫలాలు..

శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!

జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>