EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandrababu658cb9a0-9d58-4252-bb1e-98a407ac7f89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandrababu658cb9a0-9d58-4252-bb1e-98a407ac7f89-415x250-IndiaHerald.jpgమండ‌లిలో ప్ర‌స్తుతం నారా లోకేష్ ఉన్నందున ఆయ‌న దూకుడుకు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఉన్నందున ఆయ‌న వ్యూహానికి వైసీపీ నేత‌లు వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ద‌ని.. ఏ విష‌యంపైనా.. నిశితంగా దృష్టి పెడుతున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల మూడు రాజ‌ధానులు, సీఆర్ డీఏ ర‌ద్దు వంటి అంశాల్లో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరును కొంద‌రు విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు, మండ‌లిలో లోకేష్ ఉన్నారు. అది చాలు అనే వాద‌న టీడీపీలోనూ వినిపిస్తోంది. వైసీపీ నేత‌లకు క‌ళ్లెం వేయ‌డానికి. మిగిలిన సీనియ‌ర్లు ఎలChandrababu Tdp{#}Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Dookudu;TDP;YCP;CMపాపం.. టీడీపీకి ఇక్క‌డ కూడా దిక్కూ మొక్కూ లేదే...!పాపం.. టీడీపీకి ఇక్క‌డ కూడా దిక్కూ మొక్కూ లేదే...!Chandrababu Tdp{#}Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Dookudu;TDP;YCP;CMFri, 02 Jul 2021 12:40:00 GMTవైసీపీ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై శాసన వేదిక‌లుగా నిల‌దీస్తున్న టీడీపీకి.. ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చిప‌డింది.  అసెంబ్లీలో పార్టీకి బ‌లం లేక‌పోవ‌డంతో..   గ‌డిచిన రెండేళ్లుగా.. శాస‌న మండ‌లి వేదిక‌గా..  వైసీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్‌ను టీడీపీ నేత‌లు య‌న‌మ‌ల‌, లోకేష్‌.. బీటెక్ ర‌వి.. బుద్దావెంక‌న్న వంటివారు.. ఎండ‌గ‌డుతున్నారు.  అయితే.. ఇప్పుడు మండ‌లిలో టీడీపీకి మెజారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మారిన స‌మీక‌ర‌ణ‌ల‌తో టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌లంగా ఉన్న శాస‌న మండ‌లిలో మెజారిటీ త‌గ్గింది. అయినంత మాత్రాన న‌ష్టంలేదు అని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

మండ‌లిలో ప్ర‌స్తుతం నారా లోకేష్ ఉన్నందున ఆయ‌న దూకుడుకు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఉన్నందున ఆయ‌న వ్యూహానికి వైసీపీ నేత‌లు వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ద‌ని.. ఏ విష‌యంపైనా.. నిశితంగా దృష్టి పెడుతున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల మూడు రాజ‌ధానులు, సీఆర్ డీఏ ర‌ద్దు వంటి అంశాల్లో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరును కొంద‌రు విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు, మండ‌లిలో లోకేష్ ఉన్నారు. అది చాలు అనే వాద‌న టీడీపీలోనూ వినిపిస్తోంది. వైసీపీ నేత‌లకు క‌ళ్లెం వేయ‌డానికి. మిగిలిన సీనియ‌ర్లు ఎలానూ ఉన్నారని అంటున్నారు.

అంతేకాదు.. ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు మెజారిటీతోనే ప‌నిలేదని,  వాయిస్ ఉంటే చాలని, ఈ విష‌యంలో టీడీపీకి ఇబ్బందులు లేవ‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ, వైసీపీ బ‌లం పెరిగిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల‌కు అస‌లు వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉంటుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. గ‌తంలో అయితే.. టీడీపీ నియ‌మించిన‌.. చైర్మ‌న్‌, డిప్యూటీ చైర్మ‌న్లు ఉన్నారు.కానీ, ఇప్పుడు మొత్తంగా వైసీపీ నేత‌లే అక్క‌డ క‌నిపించ‌నున్నారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం టీడీపీకి మండ‌లిలో ఉన్న నేత‌ల విష‌యాన్ని చూస్తే.. ఇటీవ‌ల రిటైరైన‌.. బుద్ధా వెంక‌న్న‌, బీటెక్ ర‌వి వంటివారు.. ఫైర్ బ్రాండ్ నేత‌లుగా ఉన్నారు. వీరి రిటైర్మెంట్ స‌హా.. మ‌రికొంద‌రు పోతుల సునీత‌, మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్, శ‌మంత‌క‌మ‌ణి వంటివారు.. మండ‌లికి దూరం కావ‌డంతో టీడీపీకి స‌హ‌జంగానే మెజారిటీ త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు , నారా లోకేష్ , ప‌రుచూరి అశోక్‌బాబు  వంటి వారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌నేది విశ్లేష‌కుల‌ అభిప్రాయం.మ‌రి ఏమేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారో.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో చూడాలి.

 



వ‌ర్షాకాలం స‌మావేశాల్లో మండ‌లిలో వైసీపీదే డామినేష‌న్‌...!

జ‌గ‌న్‌తో కేంద్రం తొండాట‌.. బీజేపీ నేతలు నోరు మెద‌ప‌రా..?

చంద్ర‌బాబు యాప్ కు దిశ యాప్ కాపీ.. !

రేవంత్ విషయంలో విజయసాయి టార్గెట్ ఏంటి?

మర్యాద దక్కదు.. జాగ్రత్త!

ఆ కులాలు వైసీపీకి దూరం దూరం... ?

వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడి దందా.... జ‌గ‌న్‌కు కంప్లైంట్‌..!

బాహుబ‌లి రేంజ్ లో జ‌గ‌న్ బ‌యోపిక్.. !

ఆ మహిళలు మంత్రి హరీష్ రావును అడ్డుకోవడంలో రహస్యమేమిటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>