SpiritualityGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tagd7c6c29e-4938-40db-8dae-23003abca5aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tagd7c6c29e-4938-40db-8dae-23003abca5aa-415x250-IndiaHerald.jpg భ‌గ‌వాన్ శ్రీ వెంక‌య్య‌స్వామివారు ఒక‌సారి ముదిగేడులో ఉన్నప్పుడు లింగాల రమణా రెడ్డి వచ్చి కలిశారు. తన తల్లి బ్లడ్ కాన్సర్ తో భాదపడుతుంది.. ఒక‌సారి వచ్చి చూడమని ప్రార్ధించాడు. ఆమెను మద్రాసు తీసుకుపోవాల‌నుకున్నాం.. ఆమె మా మాట వినడం లేదు.. మీరు వచ్చి చూసి తగిన వైద్యం చేయండి అని స్వామివారిని వేడుకున్నాడు. మీరు పదండి ఇప్పుడు నేను రావడానికి కుదరదు త‌ర్వాత వ‌స్తాను అని చెప్పారు. రాత్రికి పొద్దుపోయాక వెళ్ళి ఆమెను చూశారు. అయ్యా ఈమెను ఆరుగురు వైద్యులు ప‌రిశీలిస్తున్నారు. ఒకరు ఇంజెక్షన్ ఇచ్చారు.. మ‌రో మూడtag{#}Cancer;Lung cancer;Chennai;sree;Reddyక‌ర్మానుసార‌మే ఆయుర్ధాయం.. ముక్తి!క‌ర్మానుసార‌మే ఆయుర్ధాయం.. ముక్తి!tag{#}Cancer;Lung cancer;Chennai;sree;ReddySun, 27 Jun 2021 16:02:04 GMT
భ‌గ‌వాన్ శ్రీ వెంక‌య్య‌స్వామివారు ఒక‌సారి ముదిగేడులో ఉన్నప్పుడు లింగాల రమణా రెడ్డి వచ్చి కలిశారు. తన తల్లి బ్లడ్ కాన్సర్ తో భాదపడుతుంది.. ఒక‌సారి వచ్చి చూడమని ప్రార్ధించాడు. ఆమెను మద్రాసు తీసుకుపోవాల‌నుకున్నాం.. ఆమె మా మాట వినడం లేదు.. మీరు వచ్చి చూసి తగిన వైద్యం చేయండి అని స్వామివారిని వేడుకున్నాడు. మీరు పదండి ఇప్పుడు నేను రావడానికి కుదరదు త‌ర్వాత వ‌స్తాను అని చెప్పారు. రాత్రికి పొద్దుపోయాక వెళ్ళి ఆమెను చూశారు. అయ్యా ఈమెను ఆరుగురు వైద్యులు ప‌రిశీలిస్తున్నారు. ఒకరు ఇంజెక్షన్  ఇచ్చారు.. మ‌రో మూడు రోజుల్లో ఈమెకోసం ఆ లోకం వాళ్ళు వస్తున్నారు.. మీరు చేసేదేమీలేదు.. అంతా వాళ్ళు చూస్తారు అన్నారు.

క‌ర్మానుసార‌మే ఆయుర్ధాయం
వాళ్ళు ఆశ్చర్య పోయారు.. అప్పటికే ఆరుగురు వైద్యులు ఆమెను చూసిన మాట వాస్త‌వ‌మే. ఇంజెక్షన్ ఇచ్చిన మాట కూడా వాస్త‌వం. స్వామి ఆ లోకం వాళ్ళు వస్తారంటున్నారు.. అది అర్థం కాలేద‌న్నారు. బహుశా వేరే ఎవ‌ర‌న్నా కొత్త వైద్యులు వచ్చి చూసి మందులు ఇస్తారేమో అనుకున్నారు. మూడో రోజు ఆమె మరణించింది. ఏ వైద్యం చేసినా ఆమె బ‌త‌క‌డానికి అవకాశం లేదు.. అందుకే వెంక‌య్య స్వామివారు అలా చెప్పి మూడోరోజు ఆమెకు ముక్తిని ప్ర‌సాదించారు. వెంక‌య్య‌స్వామివారికి ఎవరి తలరాత ఏమిటో బాగా తెలుసు. వారి వారి కర్మానుసారంగా ఆయుర్దాయం నిర్ణయం జరుగుతుంది. అదే సూత్రం ప్రకారం స్వామి మూడు రోజులు మాత్రమే ఆమె జీవిస్తుంది అని చెప్పారు. ఆ విషయం వీళ్ల‌కి అర్థం కాలేదు. స్వామివారు చివరిరోజుల్లో ఆమెకు త‌న ద‌ర్శ‌న‌మిచ్చి ముక్తి ప్రసాదించారు. యోగులు, స‌ద్గురువులు త‌మ భ‌క్తుల కోసం ఎంత‌దూర‌మైనా వ‌స్తారు.. ఎంత దూర‌మైనా ప్ర‌యాణిస్తారు.. వారి క‌ష్టాల‌నే త‌మ క‌ష్టాలుగా భావిస్తారు. వారికి జ‌న్మ ప‌రంప‌ర‌లుంటాయా?  ముక్తి ల‌భిస్తుందా? అనేది భ‌గ‌వంతుడి నిర్ణ‌య‌మైనా.. త‌న‌ను న‌మ్ముకున్న భ‌క్తుడి కోసం స‌ద్గురువులు అవ‌స‌ర‌మైతే వారికి ముక్తిని ప్ర‌సాదించి మ‌ళ్లీ జ‌న్మ‌లేకుండా చేయ‌గ‌ల‌రు. అంత‌టి మ‌హ‌త్యం వారిది.



వరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?

బండెన‌క బండి క‌ట్టి.. ప‌ద‌హారు బ‌ళ్లు క‌ట్టి ఏ ప‌ల్లె పోతావు కొడ‌కో.. అంటూ సాగే పాట మ‌నంద‌రికీ తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రం పాద‌యాత్ర‌ల బండికి సిద్ధ‌మ‌వుతోంది. పాద‌యాత్ర అంటే దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన యాత్రే గుర్తుకొస్తుంది. ఆయ‌న్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ త‌ర్వాత ఎంతోమంది రాజ‌కీయ నేత‌లు పాద‌యాత్ర‌లు చేశారు.. చేస్తున్నారు.. చేయ‌బోతార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌పై అంత గాఢ‌మైన పాద‌యాత్ర ముద్ర వైఎస్ వేశారు. ఇప్పుడు భార‌తీయ జ‌న‌తాపార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

బండెన‌క 'బండి' క‌ట్టి... పాద‌యాత్ర‌ల ''బండి'' క‌ట్టి!!

భ‌గ‌వాన్ శ్రీ వెంక‌య్య‌స్వామివారు ఒక‌సారి ముదిగేడులో ఉన్నప్పుడు లింగాల రమణా రెడ్డి వచ్చి కలిశారు. తన తల్లి బ్లడ్ కాన్సర్ తో భాదపడుతుంది.. ఒక‌సారి వచ్చి చూడమని ప్రార్ధించాడు. ఆమెను మద్రాసు తీసుకుపోవాల‌నుకున్నాం.. ఆమె మా మాట వినడం లేదు.. మీరు వచ్చి చూసి తగిన వైద్యం చేయండి అని స్వామివారిని వేడుకున్నాడు. మీరు పదండి ఇప్పుడు నేను రావడానికి కుదరదు త‌ర్వాత వ‌స్తాను అని చెప్పారు.

ప్రచారకర్తగా అల్లు అర్జున్ భార్య.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాదు..!

కష్టాలు ఏర్పడినప్పుడే మనిషికి భగవంతుడు గుర్తుకొస్తాడు. మనిషి సుఖాల్లో మునిగితేలే సమయములో భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం అనేది అత్యంత అరుదు. ఇలా మరచిపోతామనే భయంతో "నాకు ఎల్లప్పుడూ కష్టాలే ఎదురయ్యేలా చూడు, సుఖాలలో పడి నీకు దూరమయ్యే స్ధితి లేకుండా చేయిస‌ అని భ‌గ‌వంతుణ్ని వేడుకున్న భక్తులు సైతం మనకు పురాణాల్లో ఉంటారు. అయితే కష్టాలనూ సుఖాలనూ దేవుని ప్రసాదంగా స్వీకరించాలనేది చాలామంది అభిమ‌తం.

నిజ‌మైన భ‌క్తులంటే వీరే!!

మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న సందీప్ కిషన్..!!

దివ్య భారతికి ఆ స్టార్ హీరోయిన్ డూప్ అని తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>