BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr67d3bec5-e0b3-43f1-8f20-e037d59761dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr67d3bec5-e0b3-43f1-8f20-e037d59761dc-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ నిన్న వరంగల్, యాదాద్రి జిల్లాలో పర్యటించారు. అయితే ఈ రోజు సీఎం యాదాద్రి లోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన కోసం గ్రామంలో ఏర్పాట్లను సీఎంఓ ప్రియాంక పరిశీలించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్, స్థానిక సభ్యురాలు గొంగిడి సునీత కలెక్టర్ లతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఊరిలో నేడు కేసీఆర్ గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. Cm kcr{#}KCR;priyanka;Gongidi Suneetha;CM;mandalam;Telangana Chief Minister;yadadri;local language;Smart phone;Coronavirusనేడు దత్తత గ్రామానికి సీఎం.. !నేడు దత్తత గ్రామానికి సీఎం.. !Cm kcr{#}KCR;priyanka;Gongidi Suneetha;CM;mandalam;Telangana Chief Minister;yadadri;local language;Smart phone;CoronavirusTue, 22 Jun 2021 07:38:00 GMTసీఎం కేసీఆర్ నిన్న వరంగల్, యాదాద్రి జిల్లాలో పర్యటించారు. అయితే ఈ రోజు సీఎం యాదాద్రి లోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన కోసం గ్రామంలో ఏర్పాట్లను సీఎంఓ ప్రియాంక పరిశీలించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్, స్థానిక సభ్యురాలు గొంగిడి సునీత కలెక్టర్ లతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఊరిలో నేడు కేసీఆర్ గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రామ సర్పంచ్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. వాసాలమర్రి గ్రామానికి వస్తున్నానని అంతా కలిసి సహ పంక్తి భోజనం చేద్దాం అని చెప్పారు. బోజనాల అనంతరం అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పర్యటన సందర్భంగా కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు కరోనా దృశ్యా ఇతర గ్రామాల ప్రజలెవరూ వాసాలమర్రి గ్రామానికి రాకూడదని అధికారులు ఆదేశించారు.



స్కూళ్ల ప్రారంభం పై సర్కార్ కీలక నిర్ణయం .. !

గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?

చైనాకు షాక్.. యోగి సక్సెస్?

జగన్ తగ్గట్లేదు గా... వాళ్ళకి 18,750 అంట

కరోనా పరిహారం.. చేతులెత్తేసిన కేంద్రం..

ఆ దేశంలో థ‌ర్డ్ వేవ్ 5 ల‌క్ష‌ల మందిని చంపేసింది... ఇండియాకు వార్నింగ్..!

మహా లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. !

11.రూ లకే అంబులెన్స్... ఎక్కడంటే.. ?

లాక్ డౌన్ లో 'అందం' కోసం వెదికిన భారతీయులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>