BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagb7567b7b-6a56-43a5-a40f-50b438a346f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagb7567b7b-6a56-43a5-a40f-50b438a346f4-415x250-IndiaHerald.jpgమ‌హారాష్ట్ర అమ‌రావ‌తి ఎంపీ, సినీ న‌టి న‌వ‌నీత్‌కౌర్ కు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా కాస్తంత ఊర‌ట ల‌భించింది. కౌర్‌పై పిటిష‌న్ దాఖ‌లు చేసిన శివ‌సేన మాజీ ఎంపీ ఆనంద‌రావు అద‌సూలేకు నోటీసులు జారీచేసింది. న‌వ‌నీత్ కౌర్ కుల‌ద్రువీక‌ర‌ర‌ణ ప‌త్రాన్ని బాంబే హైకోర్టు ఈనెల రెండోతేదీన ర‌ద్దుచేసిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించినందుకురూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును న‌వ‌నీత్ సుప్రీంలో స‌వాల్ చేశారు. అమ‌రావ‌తి నుంచి 2019 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్tag{#}shiv sena party;Amaravathi;District;Hanu Raghavapudi;Mumbai;MP;courtఎంపీ కేసులో సుప్రీం స్టేఎంపీ కేసులో సుప్రీం స్టేtag{#}shiv sena party;Amaravathi;District;Hanu Raghavapudi;Mumbai;MP;courtTue, 22 Jun 2021 15:53:52 GMT
మ‌హారాష్ట్ర అమ‌రావ‌తి ఎంపీ, సినీ న‌టి న‌వ‌నీత్‌కౌర్ కు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా కాస్తంత ఊర‌ట ల‌భించింది. కౌర్‌పై పిటిష‌న్ దాఖ‌లు చేసిన శివ‌సేన మాజీ ఎంపీ ఆనంద‌రావు అద‌సూలేకు నోటీసులు జారీచేసింది. న‌వ‌నీత్ కౌర్ కుల‌ద్రువీక‌ర‌ర‌ణ ప‌త్రాన్ని బాంబే హైకోర్టు ఈనెల రెండోతేదీన ర‌ద్దుచేసిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించినందుకురూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును న‌వ‌నీత్ సుప్రీంలో స‌వాల్ చేశారు. అమ‌రావ‌తి నుంచి 2019 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేసిన న‌వ‌నీత్‌కౌర్‌పై ఆంనంద్‌రావు ఓట‌మిపాల‌య్యారు. అమ‌రావ‌తి ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం ఆమె త‌ప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించారంటూ ముందుగా ఆయ‌న ముంబ‌యి జిల్లా క‌మిటీలో ఫిర్యాదు చేశారు. అక్క‌డ తీర్పు కౌర్‌కే అనుకూలంగా రావ‌డంతో ఆయ‌న బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు తీర్పుతో ఎంపీ స‌భ్య‌త్వం ర‌ద్ద‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌టంతో వెంట‌నే ఆమె సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.



ఎవ‌రికి పీసీసీ ప‌ద‌వి వ‌చ్చినా ఇబ్బంది లేద‌ని, అంద‌రం ఐక‌మ‌త్యంగా ప‌నిచేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుటుంబంలో అల‌క‌లు సాధార‌ణంగానే వ‌స్తుంటాయ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లంతా భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌తార‌ని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ క‌ల‌లు కంటూ ఉంటార‌న్నారు. ఒక‌ర‌కంగా తాము బ‌ల‌హీనంగా ఉన్నామ‌ని బీజేపీనే చెబుతోంద‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌డిపోతుంది?

ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న డెల్టా వేరియంట్‌పై అంద‌రూ ఆందోళ‌న‌గా ఉన్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో బాంబ్ పేల్చింది. తొమ్మిది దేశాల్లో గుర్తించిన డెల్టా ప్ల‌స్ వేరియంట్ భార‌త్ లో కూడా ప్ర‌వేశించింద‌ని, ఇప్ప‌టికే 22 కేసుల‌ను గుర్తించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు.

భార‌త్‌లో డెల్టా ప్ల‌స్ వేరియంట్‌?

నేష‌న‌ల్ జాతీయ హ్యాండ్ బాల్ సొసైటీ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహ‌న్‌రావు టోక్యో ఒలింపిక్స్ కు హాజ‌రుకానున్నారు. భార‌త్ నుంచి విశిష్ట అతిథిగా ఆయ‌న‌కు ఆహ్వానం అందించింది. టోక్యో వెళ్లే బృందంలో జ‌గ‌న్ పేరును ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ఖ‌రారు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న ఏకైక వ్య‌క్తి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఒక్క‌రే. ఐవోఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రాజీవ్‌మెహ‌తా నుంచి ఈమేర‌కే జ‌గ‌న్‌కు లేఖ అందింది.

ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌?

మోడీని దింపుదాం... థ‌ర్డ్ ఫ్రంట్ టీం రెడీ... !

వాసాల‌మ‌ర్రి గ్రామం ఏడాదిలోగా బంగారు వాసాల‌మ‌ర్రిగా త‌యార‌వ్వాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. యాదాద్రి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామ‌మ‌న్న‌ విష‌యం తెలిసిందే. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ఆయ‌న ఆ గ్రామాన్ని సంద‌ర్శించారు

వాసాల‌మ‌ర్రికి వ‌స్తూనే ఉంటా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>