BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/didnt-you-welcome-what-the-minister-said9d06ea25-fae9-4d79-9966-4592ebc1c8af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/didnt-you-welcome-what-the-minister-said9d06ea25-fae9-4d79-9966-4592ebc1c8af-415x250-IndiaHerald.jpgమంత్రి చెప్ప‌డంవ‌ల్లే తాము పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌ల‌క‌లేక‌పోయామ‌ని, క్ష‌మించాల‌ని సింహాచ‌లం దేవ‌స్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, దేవ‌స్థ‌నం ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు విన్న‌వించారు. ఈరోజు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబ స‌మేతంగా సింహాద్రి అప్ప‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. మాన్సాస్ ట్ర‌స్‌, సింహాచ‌లం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా సంచ‌యిత నియామ‌కాన్ని కొట్టివేసి అశోక్‌ను పున‌ర్నియ‌మించాల‌ని రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆదేశాలు వెలువ‌డిన త‌ర్వాత తొలిసారిగా ఆయ‌న అప్ప‌న్నtag{#}Simhadri;central governmentమంత్రి చెప్పార‌ని స్వాగ‌తం ప‌ల‌క‌లేదు?మంత్రి చెప్పార‌ని స్వాగ‌తం ప‌ల‌క‌లేదు?tag{#}Simhadri;central governmentWed, 16 Jun 2021 16:26:00 GMTమంత్రి చెప్ప‌డంవ‌ల్లే తాము పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌ల‌క‌లేక‌పోయామ‌ని, క్ష‌మించాల‌ని సింహాచ‌లం దేవ‌స్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు విన్న‌వించారు. ఈరోజు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబ స‌మేతంగా సింహాద్రి అప్ప‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. మాన్సాస్ ట్ర‌స్‌, సింహాచ‌లం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా సంచ‌యిత నియామ‌కాన్ని కొట్టివేసి అశోక్‌ను పున‌ర్నియ‌మించాల‌ని రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆదేశాలు వెలువ‌డిన త‌ర్వాత తొలిసారిగా ఆయ‌న అప్ప‌న్న ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. ఆల‌య అధికారులు అశోక్‌గ‌జ‌ప‌తిరాజును స్వామివారి శేష‌వ‌స్త్రంతో స‌త్క‌రించి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. కేవ‌లం సామాన్య భ‌క్తుడిలా స్వామిని ద‌ర్శించుకున్నాన‌ని, క‌నీస మ‌ర్యాద‌లు కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 6,617 కరోనా కేసులు నమోద‌వ‌గా, 57 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 12,109గా ఉంది. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులుండ‌గా, 24 గంటల్లో 10,228 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం?

"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.

స్వ‌రాజ్య వీరుల వీరోచితానికి నిద‌ర్శ‌నం.. ప్రీతిల‌త‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అనుస‌రిస్తోన్న విధానాల‌వ‌ల్లే దేశంలో టీకాల కొర‌త ఏర్ప‌డింద‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మండిప‌డ్డారు. కొవిడ్‌వ్యాప్తితో దెబ్బ‌తిన్న మోడీ ప్ర‌తిష్ట‌ను కాపాడ‌టానికి ప్ర‌భుత్వ వ‌ర్గాలు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌న్నీ దేశంలో వైర‌స్ వ్యాప్తికే దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

వైర‌స్ వ్యాప్తిని పెంచుతోన్న కేంద్రం?

మంత్రి చెప్ప‌డంవ‌ల్లే తాము పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌ల‌క‌లేక‌పోయామ‌ని, క్ష‌మించాల‌ని సింహాచ‌లం దేవ‌స్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, దేవ‌స్థ‌నం ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు విన్న‌వించారు. ఈరోజు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబ స‌మేతంగా సింహాద్రి అప్ప‌న్న‌ను ద‌ర్శించుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఉంగుటూరు గ్రామానికి చెందిన మాజీ స‌ర్పంచ్ ఇటీవ‌లే అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఆయ‌న్ని ప‌రామ‌ర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీ‌ధ‌ర్ వెళ్లారు. శ్రీ‌ధ‌ర్ రాక‌ను నిర‌సిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కారును అడ్డుకున్నారు.

ఏపీ రాజ‌ధానిలో ఉద్రిక్త‌త‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>