PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/special-train-from-telangana-for-migrant-workers4becfdce-481e-4b61-84cb-4653215bbedb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/special-train-from-telangana-for-migrant-workers4becfdce-481e-4b61-84cb-4653215bbedb-415x250-IndiaHerald.jpgకరోనా తీవ్రత నేపధ్యంలో గత ఏడాది నుంచి కూడా రవాణా రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని రవాణా రంగం ఇప్పుడు సమస్యలకు నిలయంగా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఇక రైళ్ళ రాకపోకల విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చాలా రాష్ట్రాల విషయంలో ఈ సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదిలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రైల్వే రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా కొన్ని రైళ్ళను రద్దు చేసారు. రైళ్ళు ఎక్కే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాtrain,ap,ts{#}Telugu;central government;Manam;Gudur;Vijayawada;Guntur;Maharashtra - Mumbai;Maharashtra;Tamilnaduరెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్ళు రద్దు... మొత్తం ఎన్నంటే...?రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్ళు రద్దు... మొత్తం ఎన్నంటే...?train,ap,ts{#}Telugu;central government;Manam;Gudur;Vijayawada;Guntur;Maharashtra - Mumbai;Maharashtra;TamilnaduMon, 31 May 2021 13:02:35 GMTకరోనా తీవ్రత నేపధ్యంలో గత ఏడాది నుంచి కూడా రవాణా రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని రవాణా రంగం ఇప్పుడు సమస్యలకు నిలయంగా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఇక రైళ్ళ రాకపోకల విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చాలా రాష్ట్రాల విషయంలో ఈ సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదిలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రైల్వే రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా కొన్ని రైళ్ళను రద్దు చేసారు.

రైళ్ళు ఎక్కే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 25 రైళ్ళను రద్దు చేసారు. గూడూరు విజయవాడ, అలాగే విజయవాడ టూ గూడూరు, గుంటూరు టూ వికారాబాద్, విక్రాబాద్ టూ గుంటూరు, విజయవాడ టూ సికింద్రాబాద్, సికింద్రాబాద్ టూ విజయవాడ ఇలా 25 రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  రేపటి నుంచి ఈ రైళ్ళు రద్దు కానున్నాయి. 16 వ తేదీ వరకు ఇవి రద్దు అవుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఇక రైలు ప్రయాణాల విషయంలో ప్రజల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. సురక్షితం కాదనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. తెలంగాణా నుంచి మహారాష్ట్ర వెళ్ళే రైళ్ళను కూడా రద్దు చేసింది రైల్వే శాఖ. అలాగే తమిళనాడు వెళ్ళే రైళ్ళను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ప్రయాణాలు ఉన్న వాళ్ళు వాయిదా వేసుకుంటే చాలా మంచిది అనే సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనేది చూడాలి. రెండో వేవ్ ప్రభావం దేశంలో తగ్గుతుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఏవంటే ..?

మహేష్ తో చేద్దామన్నా కాదని తరుణ్ సినిమా చేసిన దర్శకుడు!

అరుదైన గుర్తింపు అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

కృష్ణ ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్

భవిష్యత్తులో పుట్టిన బిడ్డ నుండే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారా ?

ఆనందయ్య మందుకి చిక్కులు.. అనుమతులు లేనట్లే?

సూపర్ స్టార్ కృష్ణ బాల్యం, విద్యాభ్యాసం గురించి మీకు తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>