PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpgఏడాది నుండి డాక్టర్స్,నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. ఆర్మీ,నేవి ఫోర్స్ సహితం కోవిడ్ సేవలు అందిస్తున్నారు అని అన్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ రెండు డోసులు అందించాము అని ఆయన వెల్లడించారు. కోవిడ్ లో నిరంతరం కేంద్రం, రాష్ట్రాలు పని చేస్తూ ఉన్నాయి అని వివరించారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయని విదంగా వాక్సిన్ సంస్థ దగ్గరకు వెళ్లి అధికారుల నేరుగా వారితో ప్రధాని మోడీ చర్చించారు అని అన్నాkishan redddy,bjp,ts;modi;rahul new;rahul;ramakrishna;k l rahul;india;russia;rahul gandhi;mohandas karamchand gandhi;g kishan reddy;prime minister;minister;army;arrest;rahul sipligunj;central government;ycp;reddyవైసీపీ అరెస్ట్ పై కేంద్ర మంత్రి రియాక్షన్...!వైసీపీ అరెస్ట్ పై కేంద్ర మంత్రి రియాక్షన్...!kishan redddy,bjp,ts;modi;rahul new;rahul;ramakrishna;k l rahul;india;russia;rahul gandhi;mohandas karamchand gandhi;g kishan reddy;prime minister;minister;army;arrest;rahul sipligunj;central government;ycp;reddySat, 15 May 2021 12:36:01 GMTఏడాది నుండి డాక్టర్స్,నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. ఆర్మీ,నేవి ఫోర్స్ సహితం కోవిడ్ సేవలు అందిస్తున్నారు అని అన్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ రెండు డోసులు అందించాము అని ఆయన వెల్లడించారు. కోవిడ్ లో నిరంతరం కేంద్రం, రాష్ట్రాలు పని చేస్తూ ఉన్నాయి అని వివరించారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయని విదంగా వాక్సిన్ సంస్థ దగ్గరకు వెళ్లి అధికారుల నేరుగా వారితో ప్రధాని మోడీ చర్చించారు అని అన్నారు.

భారత్ బయోటెక్ తయారు చేసిన కో వ్యాక్సిన్లు ప్రపంచంలో నాణ్యత కలిగిన వాక్సిన్ గా పెరుపొందింది అని ఆయన వివరించారు. రాహుల్ గాంధీ తో  సహా ప్రతి ఒక్కరు మోడీ వాక్సిన్ అని ఆరోపణలు చేశారు అని అన్నారు. 18 కోట్ల మంది ఇప్పటి వారికీ టీకా వేయడం జరిగింది అని ఆయన తెలిపారు. స్పూతినిక్ వాక్సిన్ ఫార్ములా తయారీని కూడా హైద్రాబాద్ రెడ్డీస్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతిఒక్కరి వాక్సిన్ అందలి అనే పట్టుదలతో ప్రధాని వాక్సిన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.

130 కోట్ల మంది వాక్సిన్ ఇవ్వాలంటే 300 కోట్ల వాక్సిన్ తయారీ చ్చేయాలిసిన అవసరం ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవరు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసారు. రష్యా స్పుతినిక్ తో భారత్ లో 7 కంపెనీల తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని అన్నారు. దేశానికి 300 కోట్ల మేర దోసులు అవసరం ఉంది అని వివరించారు. రఘు రామకృష్ణం రాజు అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఎందుకు అరెస్ట్ చేసారో తెలియదని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>