PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgసికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఎం.పీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజు కరోనా బాధితులకు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు... ఈ కార్యక్రమం మొదలుపెట్టామని అన్నారు. లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదు అని అన్నారు. ఫస్ట్ వేవ్ లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదు అని ఆయన ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు. యrevanth reddy;raghu;ramakrishna;revanth;guntur;andhra pradesh;revanth reddy;mp;london;media;court;chief minister;king;arrest;letter;ycp;reddy;madhapur;kanumuru raghu rama krishna rajuశభాష్... రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమంశభాష్... రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమంrevanth reddy;raghu;ramakrishna;revanth;guntur;andhra pradesh;revanth reddy;mp;london;media;court;chief minister;king;arrest;letter;ycp;reddy;madhapur;kanumuru raghu rama krishna rajuSat, 15 May 2021 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని అలాగే కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సీఐడీ  అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొంతమంది సీఐడీ అధికారులు మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి గుంటూరులో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం  సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆయన బెయిల్ పిటిషన్ను కూడా హై కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించి కింది స్థాయి కోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకోవాలి అంటూ కూడా హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుకి బెయిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన రచ్చబండ పేరుతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కామెంట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి గతంలో దారుణంగా ఉండేదని ఆయన లండన్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు అని కూడా వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కులాలకు సంబంధించిన కూడా రఘురామకృష్ణంరాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మాదాపూర్ లో ఓసి సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా ఆయనపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించవచ్చు అని భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రముఖ న‌టి సోద‌రుడు కరోనాతో కన్నుమూత..!!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>