Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina69566308-1997-42e5-9f1f-98192053e5cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina69566308-1997-42e5-9f1f-98192053e5cf-415x250-IndiaHerald.jpgభారత్-చైనా సరిహద్దు వద్ద గత కొన్ని రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విస్తరణ వాద ధోరణితో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది చైనా. కానీ భారత ఆర్మీ అప్రమత్తమై దీటుగా ఎదురు నిలబడటంతో చైనా ఆటలు సాగలేదు. ఇక ఎన్నో రోజుల పాటు భారత్ చైనా సరిహద్దు లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో యుద్ధం జరుగుతుందేమో అని అనుకుంటున్న తరుణంలో ఇరు దేశాలు ఒప్పందం ప్రకారం వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు మరోసారి సChaina;india;army;central government;oxygen;indian;coronavirusమళ్ళీ తోక జాడిస్తున్న చైనా.. రంగలోకి ఇండియన్ ఆర్మీ ఛీప్?మళ్ళీ తోక జాడిస్తున్న చైనా.. రంగలోకి ఇండియన్ ఆర్మీ ఛీప్?Chaina;india;army;central government;oxygen;indian;coronavirusThu, 13 May 2021 21:39:08 GMTభారత్-చైనా సరిహద్దు  వద్ద గత కొన్ని రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి  విస్తరణ వాద ధోరణితో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది చైనా. కానీ భారత ఆర్మీ అప్రమత్తమై దీటుగా ఎదురు నిలబడటంతో చైనా ఆటలు సాగలేదు. ఇక ఎన్నో రోజుల పాటు భారత్ చైనా సరిహద్దు లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో యుద్ధం జరుగుతుందేమో అని అనుకుంటున్న తరుణంలో ఇరు దేశాలు ఒప్పందం ప్రకారం వెనక్కి తగ్గాయి.



 అయితే ఇప్పుడు మరోసారి సరిహద్దుల్లో చైనా తోక జాడింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం భారత్లో కరోనా కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలను కూడా రంగంలోకి దింపింది.  యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ వివిధ దేశాల నుంచి తప్పించుకుంటుంది.. ఎంతోమంది ఆర్మీ డాక్టర్లు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక నేవి ద్వార కూడా ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటుంది భారత్.



 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో...  ప్రస్తుతం చైనా మరోసారి సరిహద్దుల్లో తోక జాడింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది   ప్రస్తుతం భారత త్రివిధ దళాలు దేశం కోసం పనిచేస్తున్న సమయంలో ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో శాశ్వత నిర్మాణాలు కట్టెందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మళ్ళీ ఇక ఎల్ఓసి వెంట భారత సైన్యం  మొహరింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది  ఇటీవలే ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి రాజోలిలోని ఫార్వర్డ్ బ్లాక్ కి ఆర్మీ జనరల్ నరవానే వెళ్లడం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది . రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్లాష్ బ్యాక్ ని మోడీ మరచిపోవాల్సిందే... ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>