PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambulanceedf62d61-4e5f-494a-94e2-1dbe740bfdf4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambulanceedf62d61-4e5f-494a-94e2-1dbe740bfdf4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ బెడ్ లు కూడా దొరకని పరిస్థితుల్లో చాలా మంది కరోనా పేషెంట్స్ ని తీసుకుని హైదరాబాద్ వెళుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూ ఉండడం ఆ పేషెంట్లను హైదరాబాద్ తీసుకు వస్తున్నారని సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చిన అంబులెన్స్ లను వచ్చినట్టు వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తcorona;hyderabad;andhra pradesh;telangana;police;capital;mla;cheque;ycpహైదరాబాద్ మీద హక్కుంది.. అంబులెన్స్ లు వదలండి!హైదరాబాద్ మీద హక్కుంది.. అంబులెన్స్ లు వదలండి!corona;hyderabad;andhra pradesh;telangana;police;capital;mla;cheque;ycpMon, 10 May 2021 16:27:01 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ బెడ్ లు కూడా దొరకని పరిస్థితుల్లో చాలా మంది కరోనా పేషెంట్స్ ని తీసుకుని హైదరాబాద్ వెళుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూ ఉండడం ఆ పేషెంట్లను హైదరాబాద్ తీసుకు వస్తున్నారని సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చిన అంబులెన్స్ లను వచ్చినట్టు వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


తాజాగా ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ తీరు మీద వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు.  అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ పోలీసులను కోరామని పేర్కొన్న ఆయన  హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చని అన్నారు. అయినా విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని. ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని ఆయన గుర్తు చేశారు. ''కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్ లు ఆపటం అనైతికం. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలని" అన్నారు.


 తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నా అని చెప్పిన ఆయన మనం అందరం ముందు భారతీయులం అని పేర్కొన్నారు. ఇక ఈ అంశం మీద తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. తెలంగాణ బార్డర్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సాధారణ ప్రజలను పోలీసులు అనుమతిస్తున్నారు కానీ అంబులెన్సులను మాత్రం వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రిలో చేర్చాలని పేర్కొన్నట్లు అయితే అనుమతి పత్రాలు చూసి అప్పుడు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేమివ్వలేం.. పీఎమ్‌కు సీఎమ్ లేఖ..

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>