PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-jagan-kcr9cc2c9f7-e5dd-40ee-aedf-84205d689eef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-jagan-kcr9cc2c9f7-e5dd-40ee-aedf-84205d689eef-415x250-IndiaHerald.jpgవారు ముగ్గురిదీ భిన్న మనస్తత్వం. రాజకీయంగా చూసినా ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. ప్రజాకర్షణ విషయంలో ముగ్గురూ ముగ్గురే. ఇక ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే దూకుడుగా ఉండడంలో కూడా వీరి మధ్య పోలికలు ఉన్నాయి. modi jagan kcr;modi;kcr;jagan;andhra pradesh;congress;mp;minister;tdp;central government;lokesh kanagaraj;ayyannapatrudu;dookuduముగ్గురిదీ ఒక్కటే సమస్య... ?ముగ్గురిదీ ఒక్కటే సమస్య... ?modi jagan kcr;modi;kcr;jagan;andhra pradesh;congress;mp;minister;tdp;central government;lokesh kanagaraj;ayyannapatrudu;dookuduSun, 09 May 2021 22:00:00 GMTవారు ముగ్గురిదీ భిన్న మనస్తత్వం. రాజకీయంగా చూసినా ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. ప్రజాకర్షణ విషయంలో ముగ్గురూ ముగ్గురే. ఇక ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే దూకుడుగా ఉండడంలో కూడా వీరి మధ్య పోలికలు ఉన్నాయి.

అయితే ఈ ముగ్గురికీ ఇపుడు ఒక్కటే సమస్య బాధపెడుతోంది. అదే కరోనా మహమ్మారి. దేశంలోని ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈ సమస్య ఉంది కదా అంటే అక్కడ రాజకీయ మరీ ఇంత తీవ్రంగా లేదు. కానీ వీరి విషయంలో చూస్తే చాలా గట్టిగానే విపక్షం నిలబడి మరీ నిలదీస్తోంది. ముందుగా ఏపీ సీఎం జగన్ విషయం తీసుకుంటే ఆయనకు క్రైసిస్ మేనేజ్మెంట్ అసలు తెలియదు అంటున్నారు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి. జగన్ దిగిపో ఒక్క నెలరోజులు చాన్స్ ఇస్తే చంద్రబాబు తన సత్తా చూపిస్తారు అంటున్నారు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. జగన్ కి కరోనాను డీల్ చేసే తీరు తెలియడం లేదు అంటున్నారు మరో నేత అచ్చెన్నాయుడు. ఇక చంద్రబాబు లోకేష్ అయింతే జగన్ ఫెయిల్యూర్ అనేస్తున్నారు. టోటల్ గా చెప్పాలంటే టీడీపీ  శిబిరం మొత్తం జగన్ దిగిపో అంటోంది.

తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ ఇదే తీరున కేసీయార్ ని ఘాటు కామెంట్స్ విమర్శిస్తోంది. కేసెయేర్ కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదు అంటోంది. ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లనే కేసులు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక కేంద్రంలోని మోడీ విషయం కూడా వీరికి ఏమంత భిన్నగా లేదు. ఆయన్ని కూడా దిగిపో అనే మాట విపక్ష నుంచి వస్తోంది. ఇక స్వపక్షంలో ఉంటూ విపక్ష గానం వినిపిస్తున్న ఎంపీ సుబ్రమణ్యస్వామి అయితే కరోనా కట్టడి బాధ్యతలను కేంద్ర మంత్రి గడ్కరీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో కరోనా విలయతాడవం చేస్తోంది. దానికి అంతా కలసి పరిష్కారం కనుగొనాలి. ఈ సమయంలో రాజకీయం చేయడం అంటే కుదరదు. కానీ చూస్తూంటే విపక్షాలు అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో పెద్దగా విపక్షాలు అధికార పార్టీలను టచ్ చేయడంలేదు కానీ ఈ ముగ్గురి విషయంలో మాత్రం చాలా దూకుడునే చూపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురికీ ఇపుడు పరీక్షా సమయం లాగానే ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!

ఎన్టీఆర్ ప్రతి విజయం వెనుక చెరగని సంతకం!

ఏపి తెలంగాణలో లాక్డౌన్ అత్యవసరం: నిపుణులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>