EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/engineering-clases33873e8e-e287-4e37-8007-e4eab8526c53-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/engineering-clases33873e8e-e287-4e37-8007-e4eab8526c53-415x250-IndiaHerald.jpgఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తరగతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.. ఫస్ట్ ఇయర్ తరగతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మిగతా విద్యార్థులకు సెప్టెంబర్ 1లోపు క్లాసులు ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. Engineering clases;hyderabad;university;bhuma akhila priya;september;good news;central government;june;lie;good newwzఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్పుడే క్లాసులు ప్రారంభం..ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్పుడే క్లాసులు ప్రారంభం..Engineering clases;hyderabad;university;bhuma akhila priya;september;good news;central government;june;lie;good newwzSat, 08 May 2021 18:00:00 GMTఅఖిల భారత సాంకేతిక విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మిగతా విద్యార్థులకు సెప్టెంబర్ 1లోపు క్లాసులు ప్రారంభించుకోవచ్చని  పేర్కొన్నారు.


ఇందుకోసం ఫస్ట్ ఇయర్ తరగతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మిగతా విద్యార్థులకు సెప్టెంబర్ 1లోపు క్లాసులు ప్రారంభించుకోవచ్చని వెల్లడించారు.కేంద్ర ఆరోగ్య శాఖ, హోంశాఖల ఆదేశాల మేరకు టైం టేబుల్ లో మార్పులు చేస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంటూ మరో వైపు ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలండర్ విడుదల చేయడంపై విమర్శలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.

కరోనా కేసులు కారణంగా ఇటీవల రాష్ట్రంలో జరిగవలసిన పరీక్షలు అన్నీ వాయిదా పడ్డది.ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియని ఈ పరిస్థితుల్లో అకాడమిక్ క్యాలండర్ విడుదల చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇంజనీరింగ్ అనుమతుల మంజూరుకు ఆఖరి తేదీ: జూన్ 30
యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి ఆఖరి తేదీ: జూలై: 15
మొదటి విడుత సీట్ల కేటాయింపుకు ఆఖరి తేదీ: ఆగస్టు 31
పాత విద్యార్థులకు క్లాసులు ప్రారంభించేందుకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 1
రెండో విడుత కౌన్సెలింగ్ కు చివరి తేదీ: సెప్టెంబర్ 9
సీట్ల రద్దుకు గడువు: సెప్టెంబర్ 10
సెకండియర్ లోకి లేటర్ ఎంట్రీ అడ్మిషన్లకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 20 చివరి తేదీ..


కాగా, జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి సెమిస్టెర్ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని భావిస్తున్నారు. గతేడాది సమీపంలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే అవకాశాన్ని యూనివర్సిటీ విద్యార్థులకు కల్పించింది. అయితే కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచి పరీక్షలు రాసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని అధికారులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు ఉందట..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు..!!

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>