PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviris01049311-6616-4566-b77b-939c4c666a91-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviris01049311-6616-4566-b77b-939c4c666a91-415x250-IndiaHerald.jpgకోరలు చాచుతున్న కరోనా మహమ్మారి ఒకసారి వచ్చి వెళ్లిన కూడా ఆ సింటమ్స్ వారి శరీరంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకసారి వచ్చిన కరోనా వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉన్నది పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే భీమా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసేలా చేసింది.. ఆపత్కాలంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్దంగా ఉండాలో తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరు హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఆరాతీస్తున్నారు. గతంలో కంటే పాలసీలు తీసుకున్న వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం..గతంలcoronaviris;cheque;nijamకరోనా నుంచి కోలుకున్న వారికి తప్పని షాక్..కరోనా నుంచి కోలుకున్న వారికి తప్పని షాక్..coronaviris;cheque;nijamThu, 06 May 2021 05:36:50 GMTకోరలు చాచుతున్న కరోనా మహమ్మారి ఒకసారి వచ్చి వెళ్లిన కూడా ఆ సింటమ్స్ వారి శరీరంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకసారి వచ్చిన కరోనా వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులను  ఎదుర్కొన్నారు. ఉన్నది పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే భీమా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసేలా చేసింది.. ఆపత్కాలంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్దంగా ఉండాలో తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరు హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఆరాతీస్తున్నారు. గతంలో కంటే పాలసీలు తీసుకున్న వారి సంఖ్య దాదాపు 25 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం..గతంలో పాలసీ తీసుకోమని ఎంతగా అడుక్కున్న పట్టించుకోని జనాలు ఇప్పుడు వద్దన్నా కూడా చేయాలని కోరుతున్నారు.

కానీ ఆయా కంపెనీలు మాత్రం అన్నీ పూర్తిగా చెక్ చేసి మరీ వారికి భీమా ను ఇస్తున్నాయి.కండీషన్లు పెడుతున్నాయి. నిజానికి ఏ బీమా సంస్థలైనా పాలసీ తీసుకుంటామంటే.. పరుగెత్తుకుంటూ వస్తాయి. అలాంటిది కరోనా మహమ్మారి పరిస్థితులను తలకిందులు చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి పాలసీ ఇవ్వడానికి కంపెనీలు వెనకడుగు వేస్తున్నారు.. కరోనా కారణంగా క్లెయిమ్ల సంఖ్య పెరిగిందని, దీని వల్ల బారీగా నష్టం వాటిల్లుతోందని ఇన్సూరెన్స్ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి...

అయితే మహమ్మారిని జయించిన సరే వాళ్లకు వేరే ఆరోగ్య సమస్యలు ఉండటంతో  వారికి వేరే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని  తెలుపుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న సందర్భంలో ఇచ్చిన డిశ్చార్జ్ డాక్సుమెంట్స్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నాయి. పాలసీ కోరోవారు రిక్వెస్ట్ ఫారమ్ నింపిన తర్వాత, ఇన్సూరెన్స్ బృందం వారి వద్దకు వెళ్లి మరీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం విశేషం. ఆరోగ్య రికార్డుల ఆధారంగా, వారి రిక్వెస్ట్ ఫారమ్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? లేదా వాయిదా వేయాలా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుటున్నాయి. పరిశోధకులు కూడా అదే విధంగా చెప్తున్నారు.. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆరోగ్య రుగ్మతలు వస్తాయి.. దీంతో భీమా సంస్థలు కూడా నష్టాలు వస్తాయనే ఉద్దేశం తో ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తప్పడం లేదని బీమా సంస్థలు చెబుతున్నాయి.ఇది నిజంగానే భారీ షాక్ అని చెప్పాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>