JEE Mains Exams: కరోనా మహమ్మారి వరుసగా రెండవ విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. కోవిడ్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
Written by – Md. Abdul Rehaman | Last Updated : May 4, 2021, 07:33 PM IST