PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srilankan-politics48c901c0-2355-4f14-bb99-58d491828044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srilankan-politics48c901c0-2355-4f14-bb99-58d491828044-415x250-IndiaHerald.jpgశ్రీలంక దేశంలో ఎప్పటి నుండో స్థిరపడిన తమిళియన్స్ వారి అస్తిత్వం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో తమిళనాడు నుండి తమిళ ప్రజలు శ్రీలంకకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. ఇక అప్పటి నుండి వారికంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని, అక్కడ ఉన్నటువంటి తమిళులకు ప్రత్యేక తమిళ రాజ్యం కావాలని శ్రీలంక ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.SRILANKAN-POLITICS;prabhakar;rajeev;tiru;easter;sri lanka;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;2019;mp;government;police;tamil;chintamaneni prabhakar;arrest;murder.;parakala prabhakar;nayakశ్రీలంక ఎంపీ అరెస్ట్ వెనుక రహస్యమిదే...?శ్రీలంక ఎంపీ అరెస్ట్ వెనుక రహస్యమిదే...?SRILANKAN-POLITICS;prabhakar;rajeev;tiru;easter;sri lanka;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;2019;mp;government;police;tamil;chintamaneni prabhakar;arrest;murder.;parakala prabhakar;nayakSun, 25 Apr 2021 15:29:20 GMTశ్రీలంక దేశంలో ఎప్పటి నుండో స్థిరపడిన తమిళియన్స్ వారి అస్తిత్వం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో తమిళనాడు నుండి తమిళ ప్రజలు శ్రీలంకకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. ఇక అప్పటి నుండి వారికంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని, అక్కడ ఉన్నటువంటి తమిళులకు ప్రత్యేక తమిళ రాజ్యం కావాలని శ్రీలంక ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ఇదే సింహళీస్ కు ఏకైక సమస్యగా మారింది. ఎల్ టి టి (లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్) అనే పేరుతో ఒక సంస్థ గా ఏర్పడి తమిళియన్స్ శ్రీలంకలో బలపడ్డారు. ఇలా ఈ సంస్థ కలిసి శ్రీలంకలో విధ్వంసం సృష్టించారు. ఓ రకంగా చూస్తే శ్రీలంకపై తిరుగుబాటు చేశారనే చెప్పాలి.

ప్రభాకర్ ని హతమార్చడం కోసం ఆనాడు ఏ ఎల్టిటి అయితే ప్రోత్సహించినదో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నటువంటి రాజీవ్ గాంధీ శాంతి దళాల పేరుతో భారత సైన్యాన్ని అక్కడికి పంపించి మన వాళ్ళని కాల్చి చంపే  ప్రయత్నం చేయడం.. వాళ్లు మన సైనికులని కాల్చడం జరిగింది. అంటే ఇక్కడ మనం మనం కలిసి శ్రీలంకలో చచ్చిపోయాము  అన్నమాట. తర్వాత దానికి ప్రతీకారంగా రాజీవ్ గాంధీ హత్య జరిగింది. పాలసీలు సక్రమంగా లేకపోతే ఏం జరుగుతుంది అన్నటువంటి దానికి దీనిని సాక్ష్యంగా చెప్పవచ్చు. అప్పుడు ఈ గుణపాఠాలతో అనుభవం వచ్చిన శ్రీలంక ఇప్పుడు సీరియస్ ఎఫెక్ట్ పెడుతోంది. ఎందుకు అంటే ఆ మధ్య కాలంలో  అనూహ్యంగా వరుస పేలుళ్లు జరిగాయి.

ఆ తీవ్రమైన పేలుళ్లకు కారణం ఎవరు అంటే.. అయితే ఇప్పుడు ఆ మలేషియాలో తలదాచుకుంటున్నటువంటి జగీర్ నాయక్ ఉపన్యాసాలకు ప్రభావితమైనటువంటి, కోటీశ్వరులు అయినటువంటి  కొంతమంది మత ప్రాతిపదికన ఉన్నటువంటి వాళ్లు యువకులను రెచ్చగొట్టి కొంతమంది యువకులను రెచ్చగొట్టి మతస్థాపన రాజ్యం కోసం అని చెప్పి విధ్వంసాలకు పాల్పడినట్లు  తేలింది. దీంట్లో 279 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయినటువంటి 2019 ఈస్టర్ సాటర్డే అటాక్ సంబంధించినటువంటి కేసులో శ్రీలంక  పోలీసులు అక్కడ ముస్లిం మత నాయకుడు ఎంపీ అయిన రిషద్ బతియుద్దీన్ మరియు అతని సోదరుడు ఇద్దరినీ ఈ సంఘటన కి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్పై ఇప్పటికీ ఒక పధకం ప్రకారం చేశారని సందేహాలు వెలిబుచ్చుతున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గౌతమ్ మీనన్ వేసిన ఆ తప్పటడుగులే ఆయన కెరీర్ ఇలా అవ్వడానికి కారణం..!!

నెక్స్ట్ మూవీస్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. ఈ 5 హీరోల ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్..!

బ్రేకింగ్‌: మేడారం జాత‌ర తేదీలు ఇవే

'చిట్టి' గట్టిగానే వసూల్ చేస్తోందట !

మినీ పుర‌పోరులో కాంగ్రెస్ రాణిస్తుందా..? ఓడితే ప‌రిస్థితేంటి..

రజినీకాంత్ ని దాటేసిన బాలయ్య.. 'అఖండ' సరికొత్త రికార్డ్..!!

క‌ని క‌రోనా: ఆ దేశంలో కొత్త క‌రోనా.. గాలితోనే క‌మ్మేస్తోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>