PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులపై తెలంగాణా హైకోర్ట్ విచారణ జరిపింది. విచారణ కు హెల్త్ సెక్రటరీ రీజ్వీ హాజరయ్యారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తుందని కోర్టుకు ఏజీ వివరించారు. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయని ప్రభుత్వం తెలపగా... ఎక్కడ తగ్గాయో చూపించాలని ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ విధిస్తే ఉదయం పబ్లిక్ ప్లేస్ లలో బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్ట్ నిలదీసింది. కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటయిన్ telangana high court,ts;kcr;amala akkineni;telangana;cinema;high court;court;letter;oxygenకేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన తెలంగాణా హైకోర్ట్కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన తెలంగాణా హైకోర్ట్telangana high court,ts;kcr;amala akkineni;telangana;cinema;high court;court;letter;oxygenFri, 23 Apr 2021 15:03:05 GMTరోనా పరిస్థితులపై తెలంగాణా హైకోర్ట్ విచారణ జరిపింది. విచారణ కు హెల్త్ సెక్రటరీ రీజ్వీ హాజరయ్యారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తుందని కోర్టుకు ఏజీ వివరించారు. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయని ప్రభుత్వం తెలపగా... ఎక్కడ తగ్గాయో చూపించాలని ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ విధిస్తే ఉదయం పబ్లిక్ ప్లేస్ లలో బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్ట్ నిలదీసింది. కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటయిన్ లో పెడుతున్నారు అని పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ఇంటర్ స్టేట్ బార్డర్స్ వద్ద ఎలాంటి చర్యలు చేపట్టారన్న హైకోర్టు... ఆర్ టీ పీసిఆర్ టెస్ట్ రీపోర్ట్ ఎందుకు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. టెస్ట్ రీపోర్ట్ వీ ఐ పీలకు మాత్రమే 24 గంటల్లో ఇస్తున్నారు అని వెల్లడించింది. సామాన్యులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర దేశాల నుండి రాష్టాల నుండి వస్తున్న వారికి టెస్ట్ రీపోర్ట్ ఎందుకు అడగడం లేదని  హైకోర్టు నిలదీసింది. స్మశాన వాటికలో రోజుకు ఎంత మందికి అంతక్రియలు జరుపుతున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని  స్పష్టం చేసింది.

రేమిడిసివర్ ఇంజక్షన్ రాష్ట్రంలో తయారు చేస్తున్న రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేవన్న హైకోర్టు... ఏప్రిల్  21 వేలు రేమిడిసివర్ ఇంజక్షన్స్ కేటాయించారు అని... ఇప్పుడు నాలుగు లక్షలు ఎందుకు డిమాండ్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. వెబ్ పోర్టల్ లో బెడ్స్, ఆక్సిజన్ వాటి వివరాలు ఎందుకు పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. రాష్ట్రంలో 4700 మంది కోవిడ్ రోగులకు చికిత్స ఇచ్చే విదంగా అందుబాటులో ఉందని సర్కార్ వివరించింది. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్ లు ఉన్నాయా అని నిలదీసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంతోమంది వలస కార్మికులు వెళ్తున్నారు అని ప్రశ్నించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీ ఇండస్ట్రికి కోలుకోలేని షాక్.. ప్రముఖ నటుడు కన్నుమూత..!!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!

ఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!

సల్మాన్ ఖాన్ రాధే అల్లు అర్జున్ డిజె రీమేకేనా??

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>