PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgశ్రీ‌కాళ‌హ‌స్తిలో బ‌ల‌మైన బ‌ట‌మైన ఓటు బ్యాంకు ఉండ‌డంతో స‌త్తా చాటేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. తెలంగాణ‌లోని దుబ్బాక‌లో క్రియేట్ చేసిన సంచ‌ల‌న‌మే తాము తిరుప‌తిలో కూడా క్రియేట్ చేస్తామ‌ని బీజేపీ తెగ బీరాలు పోయింది. ప‌వ‌న్ సైతం ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్దతుగా ఆయ‌న తిరుప‌తిలో పాద‌యాత్ర నిర్వ‌హించ‌డంతో పాటు బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఇక పోలింగ్ ముగియ‌డంతో ఇక్క‌డ బీజేపీ ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌నే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు న‌డుస్తున్నాయి. బీజేపీ 30 వేల పైన 50 వేల లోపు ఓట్లుbjp;anand malayalam actor;tiru;bharatiya janata party;mp;minister;letter;tdp;central government;ycp;anand deverakonda;partyతిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!bjp;anand malayalam actor;tiru;bharatiya janata party;mp;minister;letter;tdp;central government;ycp;anand deverakonda;partyMon, 19 Apr 2021 14:51:23 GMTతిర‌ప‌తి పార్ల‌మెంట స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. భారీ మెజార్టీతో గెలుస్తాం అంటూ ప్ర‌గ‌ల్భాలు పోయిన బీజేపీ ప‌రిస్థితి ఘోర‌గా ఉండే లా ఉంది. వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టీడీపీ అంద‌రి కంటే ముందుగానే కేంద్ర మ‌జీ  మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి పేరును ఖ‌రారు చేసింది. ఇక వైసీపీ త‌న అభ్య‌ర్థిగా జ‌గ‌న్ ఫిజియో థెర‌పిస్ట్ డాక్ట‌ర్ గురుమూర్తి పేరు  ఖ‌రారు చేసింది. ఇక బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ ర‌త్న‌ప్ర‌భ పోటీ చేశారు.

త‌మ‌కు మిత్ర‌ప‌క్షం అయిన జ‌న‌సేన‌కు తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తిలో బ‌ల‌మైన బ‌ట‌మైన ఓటు బ్యాంకు ఉండ‌డంతో స‌త్తా చాటేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. తెలంగాణ‌లోని దుబ్బాక‌లో క్రియేట్ చేసిన సంచ‌ల‌న‌మే తాము తిరుప‌తిలో కూడా క్రియేట్ చేస్తామ‌ని బీజేపీ తెగ బీరాలు పోయింది. ప‌వ‌న్ సైతం ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్దతుగా ఆయ‌న తిరుప‌తిలో పాద‌యాత్ర నిర్వ‌హించ‌డంతో పాటు బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఇక పోలింగ్ ముగియ‌డంతో ఇక్క‌డ బీజేపీ ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌నే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు న‌డుస్తున్నాయి.

బీజేపీ 30 వేల పైన 50 వేల లోపు ఓట్లు మాత్ర‌మే సాధిస్తుంద‌ని పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు సాగుతున్న‌ట్టు స‌మాచారం. బీజేపీకి 50 వేల పైన ఓట్లు వ‌స్తాయ‌ని పందెం కాసే వాళ్లే లేరంటే ఆ పార్టీ ప‌రిస్థితి అర్థ‌మ‌వుతోంది. ఒక‌టికి రెండు, మూడు రూపాయిలు ఇస్తామ‌న్నా కూడా బీజేపీకి 50 వేల ఓట్ల‌పై బెట్టింగ్ చేసే వాళ్లు లేరు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా పోటీ చేసి 16,125 ఓట్లు ద‌క్కించుకుంది. త‌న ప్ర‌స్తుత మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన మ‌ద్ద‌తుతో నిలిచిన బీఎస్పీ నాడు 20,971 ఓట్లు ద‌క్కించుకుంది.

ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో శ్రీకాళ‌హ‌స్తి, తిరుప‌తిలో ప‌ట్టున్న కోలా ఆనంద్ మాత్ర‌మే బ‌ల‌మైన నాయ‌కుడు. ఆయ‌న త‌ప్పా ఎవ్వ‌రూ ప్ర‌జా బ‌లం ఉన్న నేత‌లు.. నాలుగు ఓట్లేసే వాళ్లే లేరు.  అంటే బీజేపీ చేసిన హ‌డావిడి అంతా ఓ 30 వేల ఓట్ల కోస‌మే అన్న‌మాట‌.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాక్ష్యాలను సిద్దం చేస్తున్న బాబు...?

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>