Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1f6e795d-b9ff-4ee6-bd15-488525ecc098-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1f6e795d-b9ff-4ee6-bd15-488525ecc098-415x250-IndiaHerald.jpgఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగ్గా.. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ క్రమంలోనే రెండు ఉప ఎన్నికలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఎందుకంటే రెండు ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనారJagan;view;kcr;amala akkineni;nagarjuna akkineni;tiru;jagan;andhra pradesh;telangana;tirupati;assembly;husband;ycp;partyఉప ఎన్నిక.. కేసీఆర్ గెలిచారు.. జగన్ ఓడారు..?ఉప ఎన్నిక.. కేసీఆర్ గెలిచారు.. జగన్ ఓడారు..?Jagan;view;kcr;amala akkineni;nagarjuna akkineni;tiru;jagan;andhra pradesh;telangana;tirupati;assembly;husband;ycp;partySun, 18 Apr 2021 10:00:00 GMTఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగ్గా.. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది.  ఈ క్రమంలోనే రెండు ఉప ఎన్నికలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి.  అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఎందుకంటే రెండు ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం.



 ఇకపోతే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు  అధికార పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఈ క్రమంలోనే సైలెంట్ గా పలు రకాల వ్యూహాలను అమలు చేసిన అధికార పార్టీ  అత్యధిక మెజారిటీ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక తిరుపతి ఉప ఎన్నిక నిన్న ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక తో పోలిస్తే అటు తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనే కేసీఆర్ పంత నెగ్గింది అని అర్థమవుతుంది.



 ఎందుకంటే గత ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరిగిన సమయంలో తిరుపతి పార్లమెంటు స్థానంలో ఏకంగా 80%  పోలింగ్ నమోదయింది.ఈ క్రమంలోనే అధికార వైసిపి పార్టీ భారీ మెజారిటీ సాధించి విజయం సాధించింది. ఏకంగా రెండు లక్షలకు పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించింది కానీ ఈ సారి మాత్రం కేవలం 64.29 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. అయితే ఈ సారి తప్పనిసరిగా పోలింగ్ శాతాన్ని పెంచి ఐదు లక్షల వరకు మెజారిటీ సాధించాలని అనుకున్నా అధికార పార్టీ ఆ విషయంలో మాత్రం పంత నెగ్గించుకోలేకపోయింది. అయితే అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86%శాతం...  ప్రస్తుత ఉప ఎన్నికల్లో 88 % పోలింగ్ నమోదు అయ్యింది దీన్ని బట్టి చూస్తే అటు జగన్ కంటే కేసిఆర్ తన పంత నెగ్గించుకున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న‌సు దోచిన మ‌గువ‌.. ఈ బాపుగారి బొమ్మ‌..

జ‌గ‌న్ ప‌రువు పోయిందా? వైసీపీ ప‌రువు పోయిందా?

జ‌గ‌న్‌పై సురేష్‌బాబు రగులుతున్నాడా... సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తిరుప‌తితో త‌గ్గిపోయిన పోలింగ్‌... వైసీపీలో కొత్త గుబులు

మ‌రింత క్షీణించిన ష‌ర్మిల ఆరోగ్యం... ప‌రిస్థితి ఎలా ఉందంటే...!

వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??

విలన్ భార్య తెలుగులో టాప్ హీరోయిన్ మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>