HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health6e074d7f-ace9-4262-b6f5-d08630b35431-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health6e074d7f-ace9-4262-b6f5-d08630b35431-415x250-IndiaHerald.jpgకొంతమంది వుంటారు వారికి మాంసాహారం అలవాటు. వారికి రోజు ముక్క లేనిదే ముద్ద అయితే దిగదు. ఇక మాంసాహారం మంచి ప్రోటీన్ ఆహారమే అయినా కాని దీనిని ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఇక చాలా మంది శాఖాహారం తినటానికి ఇష్టపడరు. కాని శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిదట. దీని వల్ల ఎలాంటి భయంకరమైన వ్యాధులు రావట.ఇక మాంసాహారంతో పోల్చితే శాఖాహారం త్వరగా జీర్ణమవుతుంది. నాన్-వెజ్‌లో ఉండే అరాకిడోనిక్ యాసిడ్ మూడ్‌ను డిస్ట్రబ్ చేస్తుందట. మాంసం, చేపలు, గుడ్డును దూరం పెడితే మూడ్ బాగుంటుందని బెనెడిక్టైన్ యూHealth;poorna;university;iron;egg;heart;cancer;beans;sugar;letter;cholesterol;insulin;chris lynnశాఖాహారంతో జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం...శాఖాహారంతో జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం...Health;poorna;university;iron;egg;heart;cancer;beans;sugar;letter;cholesterol;insulin;chris lynnSat, 17 Apr 2021 00:00:00 GMTయూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇక శాఖాహారం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకోండి....


ఇక మాంసాహారంతో పోల్చితే శాకాహారుల్లో క్యాన్సర్ బారిన పడే ముప్పు 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది.శాఖాహారంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయట.శాఖాహారుల్లో క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు ప్రత్యేకంగా తెల్ల రక్త కణాలు ఉంటాయట. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి శాఖాహారం తీసుకోవాలి.శాఖాహారం కండరాల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై సానుకూల ప్రభావం చూపుతుంది. శాఖాహారం తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెజ్ ఎక్కువగా తినేవారు శరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.శాఖాహారం వల్ల మీ గుండె పదిలంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. శాఖాహారం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. హార్ట్ ఎటాక్‌ ముప్పు ఉన్నవారు శాఖాహారాన్ని తీసుకోవడమే ఉత్తమం.



ఇక అలాగే బీన్స్, కూరగాయలు, పప్పులు, బటాణీల వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతాయి.బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం ఒక్కటే మార్గం.శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.వయస్సుతోపాటు పెరిగే అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం శాఖాహారం తగ్గిస్తుంది.డయాబెటీస్‌ బాధితులు రోజూ తగిన వ్యాయామం చేస్తూ.. తక్కువ ఫ్యాట్ ఉండే శాఖాహారాన్ని డైట్‌గా తీసుకోవాలి.కేవలం శాఖాహారం మాత్రమే తిని డయాబెటిస్‌ను తగ్గించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు.కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది.శాఖాహారంతో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శాఖాహారం అలవాటు చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని కోడలు చందన రూపం వెనుక అసలు కథ ఇదేనా?

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>