Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thirupathi3e579730-b920-4007-992c-77b35865dedc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thirupathi3e579730-b920-4007-992c-77b35865dedc-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నిక నేపథ్యం లో ప్రస్తుత ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్ గా మారి పోయాయి. అయితే తిరుపతి ఉప ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ కి షాక్ ఇవ్వాలని అన్ని పార్టీలు కూడా తహతహ లాడుతున్నాయి. ఈ క్రమం లోనే గెలుపే లక్ష్యం గా తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు అన్ని పార్టీలు. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు సర్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించిన;tiru;andhra pradesh;tirupati;assembly;husband;party;coronavirusతిరుపతి ఉప ఎన్నిక.. ఓటు వెయ్యాలంటే అది తప్పనిసరి..?తిరుపతి ఉప ఎన్నిక.. ఓటు వెయ్యాలంటే అది తప్పనిసరి..?;tiru;andhra pradesh;tirupati;assembly;husband;party;coronavirusFri, 16 Apr 2021 20:35:00 GMTతిరుపతి ఉప ఎన్నిక నేపథ్యం లో ప్రస్తుత ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్ గా మారి పోయాయి. అయితే తిరుపతి ఉప ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ కి షాక్ ఇవ్వాలని అన్ని పార్టీలు కూడా తహతహ లాడుతున్నాయి. ఈ క్రమం లోనే గెలుపే లక్ష్యం గా తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు అన్ని పార్టీలు. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు సర్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించిన అభ్యర్థులందరూ భవితవ్యమేమిటో తేలేందుకు సమయం ఆసన్నమైంది ఇక లోక్ సభ నియోజక వర్గ ఉప ఎన్నికకు అంతా సిద్ధం అయింది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లాలోని మూడు నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు 2470 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 17 లక్షల 10 వేల ఆరు వందల 99 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యం లో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లు అందరూ కూడా కరోనా మార్గ దర్శకాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్ లేని వారికి ప్రవేశాన్ని నిషేధించారు అధికారులు. శానిటైజర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఓటు వేసేందుకు వచ్చేవారు ఇక భౌతిక దూరం పాటించే విధంగా పలు సూచికలు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించే విధంగా పలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధ మయ్యారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఠాగూర్ రేంజ్ కథతో రాబోతున్న చిరు....

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>