PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం అని ఆయన వెల్లడించారు. ప్రచారం పూర్తి అయిన తర్వాత బయటి వ్యక్తులెవరూ నియోజకవర్గాలలో ఉండరాదు అని స్పష్టం చేసారు. 23 కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నాయి అని అన్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల నుండి 18 తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నోటా తో కలిపి 29 సింబల్స్ కేటాయించాం అని ఆయన అన్నాtirupathi,ap;amala akkineni;tiru;district;tirupati;collector;loksabha;husband;indian postal service;nirbayaతిరుపతి ఎన్నికలకు సర్వం రెడీ... రికార్డ్ స్థాయిలో బైండోవర్...!తిరుపతి ఎన్నికలకు సర్వం రెడీ... రికార్డ్ స్థాయిలో బైండోవర్...!tirupathi,ap;amala akkineni;tiru;district;tirupati;collector;loksabha;husband;indian postal service;nirbayaFri, 16 Apr 2021 11:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం అని ఆయన వెల్లడించారు. ప్రచారం పూర్తి అయిన తర్వాత బయటి వ్యక్తులెవరూ నియోజకవర్గాలలో ఉండరాదు అని స్పష్టం చేసారు. 23 కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నాయి అని అన్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల నుండి 18 తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నోటా తో కలిపి 29 సింబల్స్ కేటాయించాం అని ఆయన అన్నారు.

మొత్తం 2,470 పోలింగ్ బూత్ లు,  విధుల్లో 10,850 మంది  పోలింగ్ సిబ్బంది ఉన్నారని అన్నారు. క్యూలైన్లలో  కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు  తీసుకున్నాం అని ఆయన వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా  బూత్ కి వెయ్యి మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా చర్యలు చేపట్టాం అని ఈ సందర్భంగా వివరించారు. అదే విధంగా ఇప్పటి వరకు  32,000 మందిని  బైండోవర్ చేశాం అని ఆయన అన్నారు.  రూ.నాలుగు కోట్ల  విలువైన  నగదు,  మద్యం సీజ్ చేశాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 92 శాతం  ఓటరు స్లిప్పులు  పంపిణీ చేశాం అని ఆయన చెప్పుకొచ్చారు.

తొలిసారిగా  80 ఏళ్లు దాటిన వృద్ధులకు, వికలాంగులకు  పోస్టల్ బ్యాలెట్ అమలుపరిచాం అని ఆయన తెలిపారు.  877 క్రిటికల్  బూత్ ల వద్ద  గట్టిబందోబస్తు ఏర్పాటు చేశాం అని వివరించారు. ఓటర్ల సౌకర్యార్థం  బూత్ యాప్, నో యువర్ పి ఎస్  యాప్ లను  ఏర్పాటు చేశాం అని అన్నారు. ప్రతి ఓటరు  స్వేచ్ఛగా స్వయంగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి అని సూచించారు. ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రాణం పోయిన మంచి నీళ్ళు ముట్టను..దీక్షలో షర్మిల ..!!

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>