BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-new-offercf4a5a08-19c9-45c2-ae9a-4744e5ec7270-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-new-offercf4a5a08-19c9-45c2-ae9a-4744e5ec7270-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంటోంది.. ఈ మేరకు అన్నీ సంస్థలు తగు జాగ్రత్తలు పాటించడం చేస్తున్నాయి. ఎవరు ఎటు పోయిన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎది తప్పడం లేదని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. సంస్థ ఉద్యోగులందరికీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపును ఆర్థికమంత్రిత్వశాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆమోదించినట్టు తెలుస్తుంది. Lic new offer;srikanth;india;bank;minister;central government;indianఎల్‌ఐసీ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్..ఎల్‌ఐసీ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్..Lic new offer;srikanth;india;bank;minister;central government;indianFri, 16 Apr 2021 20:00:00 GMTఇండియా ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. సంస్థ ఉద్యోగులందరి కీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపును ఆర్థికమంత్రిత్వశాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆమోదించినట్టు తెలుస్తుంది.


ఎల్‌ఐసి సిబ్బంది ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు.. బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయాని కి వచ్చినట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాదు దాదాపు లక్షకు పైగా ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు. తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం  ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతనాల పెంపు15-16 శాతం వరకు ఉండవచ్చని అంచనా. మరోవైపు 20 శాతం పెంపు ఉండనుందని మరికొంతమంది అంచనా వేస్తున్నారు.


నెలకు 25 శాతం పెంపు ఉంటుందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా భావిస్తున్నారు. 40 శాతం వేతన పెంపు, ముఖ్యంగా, ఐదు రోజుల పనిదినాలు ఉద్యోగుల సంఘాల డిమాండ్ల లో ఒకటి. ఈ పెంపు తో ఎల్‌ఐసీపై సంవత్సరానికి రూ .2,700 కోట్ల భారం పడనుంది. ఈ సంస్థ సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి జీతాలను సవరిస్తుంది.. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ 2022 ఆర్థిక సంవత్సరం లో ఎల్‌ఐసీ ఐపీఓకు రానుందని 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఏది ఏమైనా కూడా ఈ నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు తన 8 ఏళ్ల ఇండస్ట్రీ రికార్డును వకీల్ సాబ్ తో బ్రేక్ చేసుకున్న పవన్ కళ్యాణ్....

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>