PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-a13e2722-c14f-405c-ba34-f465468e136c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-a13e2722-c14f-405c-ba34-f465468e136c-415x250-IndiaHerald.jpgతిరుపతి లో వైసీపీ కి భారీ మెజారిటీ రావాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. దానికి సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసీపీ ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ పెట్టిన లక్ష్యం ఐదు లక్షల మెజారిటీ అనేది ఇప్పుడు సాధ్యం కాదు అనే భావన కూడా ఉంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీకి రెండు లక్షల పైచిలుకు మెజారిటీ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల ఓట్లు రాగా అధికార పార్టీకి దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే అప్పుడు పోలింగ్ శాతం చాలా తక్కYCP Jagan;pawan;bhavana;kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;2019;telugu;tirupati;chief minister;husband;letter;ycp;janasena party;party;mantraతిరుపతిలో వైసీపీకి 5 లక్షలు రావాలంటే ఇదే జరగాలి...?తిరుపతిలో వైసీపీకి 5 లక్షలు రావాలంటే ఇదే జరగాలి...?YCP Jagan;pawan;bhavana;kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;2019;telugu;tirupati;chief minister;husband;letter;ycp;janasena party;party;mantraFri, 16 Apr 2021 11:20:44 GMTతిరుపతి లో వైసీపీ కి భారీ మెజారిటీ రావాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. దానికి సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసీపీ ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ పెట్టిన లక్ష్యం ఐదు లక్షల మెజారిటీ అనేది ఇప్పుడు సాధ్యం కాదు అనే భావన కూడా ఉంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీకి రెండు లక్షల పైచిలుకు మెజారిటీ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల ఓట్లు రాగా అధికార పార్టీకి దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.

అయితే అప్పుడు పోలింగ్ శాతం చాలా తక్కువగా జరిగింది. ఇప్పుడు వైసీపీకి ఐదు లక్షల మెజారిటీ రావాలి అంటే దాదాపుగా 85 నుంచి 90 శాతం ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం సాధ్యం కాదు అనే భావన కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్ భారీగా లక్ష్యాన్ని పెట్టడంతో ఇప్పుడు కొంత వరకు ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నా ఆ  స్థాయిలో ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం లేదనే చెప్పాలి. బిజెపి జనసేన... తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉన్నాయి. అయితే అది అధికార పార్టీ ఎంతవరకు మేలు చేస్తుందనే చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ విషయంలో కక్ష సాధింపు వెళ్లడంతో జనసేన పార్టీ కూటమికి ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వైసిపికి ఐదు లక్షల మెజారిటీ వస్తే మాత్రం ఆ పార్టీ దేశంలో సంచలనం సృష్టించినట్టే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌..!

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>