PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rrrabbd4b93-4216-48bd-a183-eddc6fbaabbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rrrabbd4b93-4216-48bd-a183-eddc6fbaabbd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ మధ్య కాలంలో కాస్త సంచలనం అయ్యారు. ఆయన ఏది చేసినా సరే సంచలనంగానే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆయన... సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనిపై సిబిఐ కోర్ట్ విచారణకు అంగీకరించింది. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశాము అని 22 వతేదిన కేసు విచారణకు రాబోతుంది అని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారుల రిపోర్టును స్వయంగా ముఖ్యమంత్రి రాస్తా అనడం వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే అని ఆరోపణలు చేసారు. అధికారులraghu rama,ycp;amala akkineni;krishna;raghu;tiru;jagan;andhra pradesh;mp;tirupati;court;chief minister;cbi;husband;letter;ycp;dogs;reddyతిరుపతిలో 50 వేల మెజారిటీ కష్టమే: వైసీపీ ఎంపీతిరుపతిలో 50 వేల మెజారిటీ కష్టమే: వైసీపీ ఎంపీraghu rama,ycp;amala akkineni;krishna;raghu;tiru;jagan;andhra pradesh;mp;tirupati;court;chief minister;cbi;husband;letter;ycp;dogs;reddyFri, 16 Apr 2021 08:28:06 GMTఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ మధ్య కాలంలో కాస్త సంచలనం అయ్యారు. ఆయన ఏది చేసినా సరే సంచలనంగానే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆయన... సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనిపై సిబిఐ కోర్ట్ విచారణకు అంగీకరించింది. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశాము అని 22 వతేదిన కేసు విచారణకు రాబోతుంది అని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారుల రిపోర్టును స్వయంగా ముఖ్యమంత్రి రాస్తా అనడం వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే అని ఆరోపణలు చేసారు.

అధికారులను తన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తన కేసులో వారి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ రాశాను.. త్వరలో పీఎంవో కార్యాలయం స్పందిస్తుందని భావిస్తున్నా అని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మన రాష్టంలో అమలు కావడం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డి ఒక వ్యక్తితో నా పై కుక్క అని దూషణలు చేయించారు అని, నాకు సంస్కారం ఉంది కాబట్టి అవేమాటలు ముఖ్యమంత్రిని అనడంలేదు అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి మీ తొత్తులతో తిట్టిస్తే వారి మీదకు వెళ్ళను, మీ మీదకే వస్తాను అని హెచ్చరించారు. సీబీఐ అధికారులకు కొంతమందికి ఫ్లాట్స్ కూడా కొనిస్తున్నారు అని, తిరుపతిలో 50 వేల మెజారిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు అని వ్యాఖ్యలు చేసారు. మేము చెప్పిన మెజారిటీ రాకపోతే గెలిచినా  వేస్ట్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభ పెట్టిన మెజారిటీ రాదు కాబట్టి సభ పెట్టడం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో  రాష్ట్రప్రభుత్వం ఉంది అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నల్గొండలో దారుణం..యూట్యూబ్ లో పూజలు చూసి బిడ్డను బలిచ్చినతల్లి..!

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>