SatireGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpgఏ రాష్ట్రమైనా సరే భారతీయ జనతా పార్టీ... అడుగు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగించే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు సమర్థవంతంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఉkcr,trs,ts;kcr;bharatiya janata party;andhra pradesh;telangana;government;cbi;central government;partyహెరాల్డ్ సెటైర్:అలా సాగర్ ఎన్నికలు అవ్వగానే... ఇలా జీవో, తగ్గేదేలే...?హెరాల్డ్ సెటైర్:అలా సాగర్ ఎన్నికలు అవ్వగానే... ఇలా జీవో, తగ్గేదేలే...?kcr,trs,ts;kcr;bharatiya janata party;andhra pradesh;telangana;government;cbi;central government;partyThu, 15 Apr 2021 14:00:00 GMTఏ రాష్ట్రమైనా సరే భారతీయ జనతా పార్టీ... అడుగు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగించే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు సమర్థవంతంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ గనుక అడుగు పెడితే మాత్రం సీఎం కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉండవచ్చుననే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు కాస్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే మాత్రం పార్టీలో కొంతమంది నేతలు దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

అందుకే సీఎం కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టకుండా ఉండేందుకు గాను ఆయన ఇప్పుడు సిబిఐ  సాధారణ సమ్మతిని రద్దు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సిబిఐ అడుగు పెడితే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇప్పటికే కొన్ని కేసుల్లో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కోర్ట్ ఎవరికి ఏ శిక్ష విధిస్తుంది అనే ఆందోళన ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సిబిఐ ని రాకుండా  చేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ బీజీపీకి దేవుడు తప్ప మరో అస్త్రం దొరక లేదా ?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!

ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుపై ఫ్యూజులు ఎగిరే అప్‌డేట్‌..!

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>