PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/breaking-acb-kastadilo-acchanydu0d09dc57-da41-4123-b881-4249450ff0c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/breaking-acb-kastadilo-acchanydu0d09dc57-da41-4123-b881-4249450ff0c5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలను అధికార పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని గట్టి పట్టుదలగా వ్యవహరిస్తుంది. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తిరుపతి పార్లమెంట్ లో ఇప్పుడు టీడీపీ కూడా చాలా వరకు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తుంది. అయితే ఇప్పుడు దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా టీడీపీ నేతలు గట్టిగా టార్గెట్ చేసారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు attcham nanidu,tdp,ycp,ap;manu;tiru;andhra pradesh;tirupati;parliment;husband;thief;letter;tdp;central government;ycp;chandragiri;nagari;donga;partyతిరుపతిలో దొంగ ఓట్లు ఎక్కడి నుంచి పడే అవకాశం...?తిరుపతిలో దొంగ ఓట్లు ఎక్కడి నుంచి పడే అవకాశం...?attcham nanidu,tdp,ycp,ap;manu;tiru;andhra pradesh;tirupati;parliment;husband;thief;letter;tdp;central government;ycp;chandragiri;nagari;donga;partyThu, 15 Apr 2021 08:04:59 GMTఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలను అధికార పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని గట్టి పట్టుదలగా వ్యవహరిస్తుంది. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తిరుపతి పార్లమెంట్ లో ఇప్పుడు టీడీపీ కూడా చాలా వరకు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తుంది. అయితే ఇప్పుడు దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా టీడీపీ నేతలు గట్టిగా టార్గెట్ చేసారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు 15న రాత్రి 7 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది అంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాసారు. ఆ సమయం తరువాత పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీల్లో ఇతర ప్రాంతాల వారు  లేకుండా చర్యలు తీసుకోవాలి అని  కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, రిటర్నింగ్ అధికారులకూ అచ్చెన్నాయుడు  లేఖ రాసారు. అదే విధంగా పుంగనూరు, చంద్రగిరి, నగరి, నెల్లూరు, కావలి వంటి పక్కనే ఉన్న అసెంబ్లీల నుంచి అక్రమంగా మనుషులను తరలించి 17న జరగనున్న ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయటానికి తరలించాలని వైసీపీ చూస్తోంది అని ఆయన ఆరోపించారు.

రెండు లక్షల దొంగ ఓటర్ కార్డులను ఇప్పటికే సృష్టించింది అని ఆయన మండిపడ్డారు. దీనివల్ల హింస చెలరేగే ప్రమాదం ఉంది. డబ్బు మద్యం పంపిణీ కూడా తీవ్రం అవుతుంది అని ఆయన విమర్శలు చేసారు. ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 7 గంటల పైన అవుట్ సైడర్స్ ఎవ్వరూ ఆయా నియోజక వర్గాల్లో లేకుండా చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఇక వైసీపీ నేతలపై నిఘా పెట్టాలని దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేయాలని ఆయన కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' సూపర్ ఉమేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>