PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో చర్యలు తీసుకున్నా సరే అది ఫలించడం లేదు. కరోనా విషయంలో తెలంగాణా సర్కార్ సీరియస్ గా ఉన్నా సరే పని జరగడం లేదు అనే చెప్పాలి. ఇక హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. కీలక అంశాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణా సర్కార్ చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో పరీక్షలను కూడా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా టిమ్స్ ఆస్పత్రిని మంత్రిని ఈటెల రాజేంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా ఆeetala,ts;manu;tara;hyderabad;mandula;mohandas karamchand gandhi;government;minister;etela rajenderకరోనాలో ఇదో కొత్త కంగారు...?కరోనాలో ఇదో కొత్త కంగారు...?eetala,ts;manu;tara;hyderabad;mandula;mohandas karamchand gandhi;government;minister;etela rajenderThu, 15 Apr 2021 09:10:00 GMTతెలంగాణాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో చర్యలు తీసుకున్నా సరే అది ఫలించడం లేదు. కరోనా విషయంలో తెలంగాణా సర్కార్ సీరియస్ గా ఉన్నా సరే పని జరగడం లేదు అనే చెప్పాలి. ఇక హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. కీలక అంశాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణా సర్కార్ చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో పరీక్షలను కూడా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా టిమ్స్ ఆస్పత్రిని మంత్రిని ఈటెల రాజేంద్ర సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో మంత్రి మాట్లాడుతూ... దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పక్క రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్న సమయంలో అప్రమత్తం అని వెల్లడించారు. గతంలో  15-20 శాతం మంది హాస్పిటల్ లో చేరేవారు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 95 శాతం మంది  లక్షణాలు లేకుండా ఉంటున్నారు అని ఆయన అన్నారు. గవర్నమెంట్  లెక్క ప్రకారం బెడ్స్, మందులు అందుబాటులో ఉన్నాయి అని స్పష్టం చేసారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇతర ప్రైవేట్ లో 14 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ సారి వాటిని అన్నిటినీ ఉపయోగించుకుంటున్నామని ఆయన అన్నారు.

పేషంట్ సీరియస్ కాగానే గాంధీ కి పంపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అలా చేయకండి అని హితవు పలికారు. ఇలాంటి సమయంలో ధర్నాలు చేయించే వారు, చేసే వారు మనుషులు కారు అని  పేదవారికి నష్టం చేసిన వారు అవుతారు అని వెల్లడించారు. సిబ్బంది కొరత లేదు. ఇంకా అవసరం ఉన్న దగ్గర కొత్త వారిని తీసుకుంటున్నాం అని అన్నారు. టిమ్స్  ఆసుపత్రి లో ప్రస్తుతం 450 మంది పేషంట్లు చికిత్స పొందుతున్నారు అని మంత్రి వివరించారు. కాగా లక్షణాలు లేకుండా రావడమే కంగారు పెడుతుంది అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌... ఎందుకంటే..‌?

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>