Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask40ed5ce5-16d7-4b5d-9dfe-40f00e4124b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask40ed5ce5-16d7-4b5d-9dfe-40f00e4124b4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే మునుపటిలా కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇక ఎంతో ముందుగానే చర్యలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన రావడంతో ప్రజలందరిలో మరింత అవగాహన పెంచేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలు ను మరోసారి అమలులోకి తెస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మాస్కులు ధరించడంMask;mahesh;amala akkineni;telangana;coronavirusసీసీ కెమెరాల ద్వారా చూసేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్తా..?సీసీ కెమెరాల ద్వారా చూసేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్తా..?Mask;mahesh;amala akkineni;telangana;coronavirusWed, 14 Apr 2021 21:10:00 GMTప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే మునుపటిలా కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇక  ఎంతో  ముందుగానే చర్యలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన రావడంతో ప్రజలందరిలో మరింత అవగాహన పెంచేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలు ను మరోసారి అమలులోకి తెస్తోంది అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం లాంటివి చేయాలి అంటూ సూచిస్తోంది.


 అయితే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ  వైరస్ కారకులుగా మారిపోతున్న వారిని శిక్షించేందుకు కూడా సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే మాస్కులు ధరించని వారికి ఏకంగా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తుంది. పట్టణాల్లో మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇలాంటి నిబంధన కొనసాగుతూ ఉండడంతో ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా కు భయపడి ఎంతోమంది మాస్క్ ధరిస్తు బయటకు వెళ్తున్నారు కానీ ఇప్పటికి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ  వైరస్ కు కారకులుగా మారిపోతున్నారు.



 ఈ నేపథ్యంలోనే ఇలా మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని కూడా గెలిపించేందుకు సిద్ధమయ్యారు పోలీసు అధికారులు. ప్రస్తుతం రోడ్లపై ప్రత్యక్షంగా చూసిన వారికి జరిమానాలు విధించడం కాదు ఇక సీసీ కెమెరాల ద్వారా మాస్కులు పెట్టుకోని వారిని కూడా గుర్తిస్తూ  జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల దీనిపై స్పందించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించి   కూడా ఫైన్ వేస్తున్నామని.. నిన్న ఒక్కరోజే 832 మందికి మాస్క్ పెట్టుకోనందుకు జరిమానాలు విధించాము అంటూ చెప్పుకొచ్చారు అయితే పెళ్లిళ్లు వివిధ రకాల శుభకార్యాలకు కేవలం 200 మంది కంటే ఎక్కువగా హాజరుకావడానికి అనుమతి లేదు అంటూ సీపీ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>